Kangra Red Alert
National 

హిమాచల్‌ ప్రదేశ్‌లో మళ్లీ విస్తృత వర్షాలు – ఇప్పటివరకు 69 మంది మృతి, రూ.500 కోట్లు నష్టం

హిమాచల్‌ ప్రదేశ్‌లో మళ్లీ విస్తృత వర్షాలు – ఇప్పటివరకు 69 మంది మృతి, రూ.500 కోట్లు నష్టం హిమాచల్‌ ప్రదేశ్‌ను తీవ్ర వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత కొన్నిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రాష్ట్రంలో భారీగా ఆస్తి నష్టం చోటుచేసుకుంది. ప్రాథమికంగా ప్రభుత్వం అంచనా వేసిన మేరకు రూ.500 కోట్ల మేర నష్టం జరిగి ఉండొచ్చని తెలుస్తోంది. భారీ వర్షాలకు ప్రజలు తీవ్రంగా బాధపడుతున్నారు వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు రాష్ట్రంలో ...
Read More...