janasena party
Andhra Pradesh 

భారత్‌ భద్రతా త్రివిధ దళాలకు ఆధ్యాత్మిక సంఘీభావం తెలుపుదాం..

భారత్‌ భద్రతా త్రివిధ దళాలకు ఆధ్యాత్మిక సంఘీభావం తెలుపుదాం.. భారత సైనిక బలగాలకు మరోసారి ధన్యవాదాలన్న పవన్ కళ్యాణ్అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) :  ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న భారతదేశానికి, మన రక్షణ బలగాల రక్షణ కోసం పూజలు చేస్తున్నట్లు.. వారికి మనతరఫున ఆధ్యాత్మిక సంఘీభావం తెలుపడం అవసరమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ఆపరేషన్ సిందూర్...
Read More...
Andhra Pradesh 

దేశసైన్యానికి, నాయకత్వానికి దైవబలం మెండుగా ఉండాలి : మంత్రి కందుల దుర్గేష్

దేశసైన్యానికి, నాయకత్వానికి దైవబలం మెండుగా ఉండాలి : మంత్రి కందుల దుర్గేష్ మంత్రి కందుల దుర్గేష్ నేతృత్వంలో బిక్కవోలు శ్రీ కుమార సుబ్రహ్మణ్య స్వామిలో పూజలు జాతీయతను పెంపొందించే విషయంలో జనసేన పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేసిన మంత్రి దుర్గేష్ ఆపరేషన్ సిందూర్ తో దేశానికి ఆపదలను దూరం చేయాలని ప్రార్థనలు తూర్పుగోదావరి: పాకిస్థాన్ కు గట్టి గుణపాఠం చెప్పిన దేశసైన్యానికి, నాయకత్వానికి దైవబలం మెండుగా ఉండాలని...
Read More...
Andhra Pradesh 

జనసేన పార్టీకి జెఎస్ఆర్ రాజీనామా

జనసేన పార్టీకి జెఎస్ఆర్ రాజీనామా మంగళగిరి ( జర్నలిస్ట్ ఫైల్ )  :జనసేన రాష్ట్ర చేనేత విభాగం కార్యదర్శి పదవి కి మరియు క్రియశీలా సభ్యత్వానికి రాజీనామా చేసిన జంజనం వెంకట సాంబశివరావు తన రాజీనామాని జనసేన నియోజకవర్గ ఇంచార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు కి పంపినట్టు ఒక ప్రకటనలో తెలిపారు.అయితే ఆయన రాజీనామాపై బిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత రాజకీయాలలో ఇమడలేక...
Read More...
Andhra Pradesh 

పవన్ సమక్షంలో జనసేనలో చేరిన ముగ్గురు కీలక నేతలు

పవన్ సమక్షంలో జనసేనలో చేరిన ముగ్గురు కీలక నేతలు       అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులరెడ్డి జనసేనలో చేరారు. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. బాలినేనితో పాటు మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను , కిలారు రోశయ్య , ఒంగోలు, జగ్గయ్యపేట, పొన్నూరు నియోజకవర్గాలకు చెందిన...
Read More...
Andhra Pradesh 

మాజీ ఎమ్యెల్యే కిలారి రోశయ్యను జనసేనలోకి చేర్చుకోవడం తగదు

మాజీ ఎమ్యెల్యే కిలారి రోశయ్యను జనసేనలోకి చేర్చుకోవడం తగదు గుంటూరు, పెదకాకాని ( జర్నలిస్ట్ ఫైల్):- మాజీ ఎమ్యెల్యే కిలారి రోశయ్యను జనసేన పార్టీలో చేర్చుకోవడంపై మాదిగ మహాజన పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు వరికుంట రాజేష్ ( రోశయ్య ) అభ్యంతరం తెలుపుతూ ప్రకటన విడుదల చేశారు. నిస్వార్థ  రాజకీయాలు చేస్తాం.. మచ్చలేని నాయకులను తయారు చేస్తాం  అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల...
Read More...
Andhra Pradesh 

జానీ మాస్టర్‌ ... జనసేన కు దూరం ఉండు లైంగిక వేధింపుల ఆరోపణలపై పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనొద్దని ఆదేశం

జానీ మాస్టర్‌ ... జనసేన కు దూరం ఉండు  లైంగిక వేధింపుల ఆరోపణలపై పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనొద్దని ఆదేశం అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో, జనసేన పార్టీ చర్యలు చేపట్టింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైన తరువాత, జనసేన పార్టీ ఆయనను తక్షణమే పార్టీ కార్యక్రమాల నుండి దూరంగా ఉండాలని ఆదేశించింది. ఈ విషయాన్ని జనసేన పార్టీ నాయకుడు...
Read More...