tenali
Andhra Pradesh 

విద్యార్థుల వసతి గృహాల్లో దోమల నివారణ చర్యలు – మలాథియాన్ పిచికారీ

విద్యార్థుల వసతి గృహాల్లో దోమల నివారణ చర్యలు – మలాథియాన్ పిచికారీ తెనాలి : విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, తెనాలి పట్టణంలోని వివిధ వసతి గృహాల్లో దోమల నివారణ చర్యల- మలాథియాన్ మందుతో పిచికారీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆదేశాల మేరకు స్థానిక మలేరియా శాఖ ఆధ్వర్యంలో చేపట్టినట్టు ఇన్‌చార్జి సహాయ మలేరియా అధికారి వంగల పున్నారెడ్డి తెలిపారు. దోమల ద్వారా వ్యాపించే రోగాలు వసతి...
Read More...
Andhra Pradesh 

సద్గురు సాయినాధునికి లక్ష మల్లెల అర్చన

సద్గురు సాయినాధునికి లక్ష మల్లెల అర్చన తెనాలి (జర్నలిస్ట్ ఫైల్) :  వైశాఖ పౌర్ణమి ప్రాధాన్యతా క్రమంలో షిరిడి సాయిబాబా వారికి భక్తజన సందోహం నడుమ  విశేషంగా లక్ష మల్లెల అర్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. దక్షిణాపదంలో తొలి సాయి మందిరంగా పరిడవిల్లుతున్న, బోస్ రోడ్ లోని సాయి మందిరంలో బాబా వారికి సోమవారం ప్రత్యేక పూజలు అనంతరం లక్ష మల్లెల సేవ కన్నుల...
Read More...
Andhra Pradesh 

Guntur SP Calls for United Action Against Substance Abuse

Guntur SP Calls for United Action Against Substance Abuse Andhra Pradesh, GUNTUR ( Journalist File ): Guntur Superintendent of Police (SP) Satish Kumar has called for unified efforts to create a drug-free society, emphasizing the critical role of parents and teachers in guiding the younger generation. Speaking at a...
Read More...
Andhra Pradesh 

 వాలంటీర్లు అత్యుత్సాహం

 వాలంటీర్లు అత్యుత్సాహం తెనాలి  ప్రతినిధి( జర్నలిస్ట్ ఫైల్): ఎన్నికల సంఘం ఆదేశాలు ప్రవర్తనా నియమావళిని లెక్కచేయకుండా  తెనాలి మండలలం లోని కటివరానికి చెందిన కొంతమంది వాలంటీర్లు అత్యుత్సాహంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. గ్రామ సచివాలయం రెండవ కార్యాలయ పరిధిలో పనిచేస్తున్న కొంతమంది వాలంటీర్లు అత్యుత్సాహం కనపరుస్తూ జగన్ మోహన్ రెడ్డి యొక్క సిద్ధం బస్సు...
Read More...
Andhra Pradesh 

సంక్షేమం, అభివృద్ధి టీడీపీ-జనసేనతోనే సాధ్యం : పెమ్మసాని, నాదెండ్ల

సంక్షేమం, అభివృద్ధి టీడీపీ-జనసేనతోనే సాధ్యం : పెమ్మసాని, నాదెండ్ల తెనాలి ప్రతినిధి (జర్నలిస్ట్ ఫైల్) మార్చి 14 : ప్రజా సంక్షేమంతో కూడిన రాష్ట్రాభివృద్ధి  తెలుగుదేశం జనసేన  కూటమితోనే సాధ్యమని గుంటూరు పార్లమెంటు తెలుగుదేశం, జనసేన అభ్యర్ధి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, జనసేన, తెలుగుదేశం తెనాలి అసెంబ్లీ అభ్యర్ధి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. . పట్నంలోని నాలుగు మరియు ఐదు వార్డులలో పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి...
Read More...
Andhra Pradesh 

గడపగడపకు సంక్షేమం పేరుతో మోసం!

గడపగడపకు సంక్షేమం పేరుతో మోసం! తెనాలి ప్రతినిధి (జర్నలిస్ట్ ఫైల్): వైయస్సార్ ప్రభుత్వ హయాంలో సంక్షేమం పేరుతో అర్హులైన అర్హులైన లబ్ధిదారులకు ఈ ఐదువేల పాలనలో మీ కుటుంబానికి ప్రభుత్వం అందించిన సంక్షేమం ఇది అంటూ  లబ్ధిదారులకు  వాలంటీర్లు అందజేస్తున్న గడపగడపకు సంక్షేమం  పత్రాలను చూసి లబ్ధిదారులు కంగుతిన్నారు.     ఈ వారం రోజులలో తెనాలి నియోజవర్గంలోనీ పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలోని...
Read More...
Andhra Pradesh 

అనాడు గుండె పోటు... నేడు నరబలి

అనాడు గుండె పోటు... నేడు నరబలి  అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) మార్చి 13 : తెనాలికి చెందిన గీతాంజలి మృతి చెందిన ఘటనపై అధికార వైసీపీ, విపక్ష టీడీపీ మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరుగుతోంది. సీఎం జగన్ వల్ల తనకు మేలు జరిగిందని గీతాంజలి చెప్పడంతో ఆమెను విపక్షాలు టార్గెట్ చేశాయని, ట్రోలింగ్ భరించలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని...
Read More...
Andhra Pradesh 

అవినీతి రహిత సమాజ స్థాపన జై భారత్ పార్టీ లక్ష్యం

అవినీతి రహిత సమాజ స్థాపన జై భారత్ పార్టీ లక్ష్యం తెనాలి పతినిధి ( జర్నలిస్ట్ ఫైల్ ) మార్చి 12 : తెనాలి బాలాజీ రావు పేటలో ఏర్పాటుచేసిన జై భారత్ పార్టీ నియోజకవర్గ కార్యాలయాన్ని జెడి లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ముందుగా జయభారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జేడీ లక్ష్మీనారాయణ ను ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ర్యాలీ వచ్చి స్వాగతం పలికారు ఈ సందర్భంగా...
Read More...
Andhra Pradesh 

పాదయాత్ర లో నాదెండ్ల మనోహర్ కు బ్రహ్మ రథం పట్టిన ప్రజలు

పాదయాత్ర లో నాదెండ్ల మనోహర్ కు బ్రహ్మ రథం పట్టిన ప్రజలు తెనాలి ప్రతినిధి( జర్నలిస్ట్  ఫైల్) మార్చి 12: టిడిపి ,జనసేన, బిజెపి ,ఉమ్మడి అభ్యర్థి పీఏసీ ఛైర్మెన్ నాదెండ్ల మనోహర్ పట్నంలోని 3,38 వార్డుల్లో తెలుగు జన చైతన్య పాదయాత్ర  నిర్వహిస్తూ ఇంటి ఇంటి వెళ్లి ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా  నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం...
Read More...
Andhra Pradesh 

గీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన సీఎం జగన్

గీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన సీఎం జగన్ అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) మార్చి 12 :: తెనాలి యువతి గీతాంజలి ఆత్మహత్య ఘటనపట్ల ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఈ ఘటన తనను దిగ్భ్రాంతికి గురించేసిందన్నారు. గీతాంజలి కుటుంబాన్ని ఆదుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. గీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆడపిల్లల గౌరవ...
Read More...