education minister
Andhra Pradesh 

117 జీవోకు ప్రత్యామ్నాయ ఉత్తర్వులపై నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ అసంతృప్తి

117 జీవోకు ప్రత్యామ్నాయ ఉత్తర్వులపై నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ అసంతృప్తి ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తున్న విధంగా విద్యాశాఖ తాజాగా విడుదల చేసిన ఉత్తర్వులు నంబర్ 21ను వెంటనే ఉపసంహరించుకోవాలని నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ (నాటా) డిమాండ్ చేసింది. గతంలో విడుదలైన 117 జీవోకు ప్రత్యామ్నాయంగా వచ్చిన ఈ ఉత్తర్వులు ఉపాధ్యాయ విద్యా రంగానికి పెను సవాలుగా మారనున్నాయని అసోసియేషన్ అధ్యక్షుడు హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి...
Read More...
Andhra Pradesh 

ప్రైవేటు టీచర్లకు హెల్త్ కార్డుల మంజూరు చేయాలి 

ప్రైవేటు టీచర్లకు హెల్త్ కార్డుల మంజూరు చేయాలి  అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : ప్రైవేటు టీచర్లకు హెల్త్ కార్డుల మంజూరు, ఉర్దూ భాషాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ కు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ విన్నవించారు. రాష్ట్ర సచివాలయంలో విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ను ఎమ్మెల్యే నసీర్ మర్యాదపూర్వకంగా కలిసి పలు...
Read More...
Andhra Pradesh 

117 జీవో రద్దు పేరుతో పాఠశాలలను ప్రయోగశాలలుగా మార్చొద్దు!

117 జీవో రద్దు పేరుతో పాఠశాలలను ప్రయోగశాలలుగా మార్చొద్దు! అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : పాఠశాల విద్యలో 117 జీవోను రద్దు చేసే క్రమంలో పాఠశాలలను ప్రయోగశాలలుగా మార్చవద్దని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి. హృదయ రాజు, ఎస్.చిరంజీవి ప్రభుత్వానికి సూచించారు. గత ప్రభుత్వంలో 117 జీ.వో ద్వారా 3,4,5 తరగతులను కిలోమీటర్ పరిధిలో గల ఉన్నత పాఠశాలల్లో విలీనం...
Read More...
Andhra Pradesh 

ట్రిపుల్ ఐటీ విద్యార్థులపై మంత్రి పార్ధసారధి ప్రత్యేక శ్రద్ద

ట్రిపుల్ ఐటీ విద్యార్థులపై మంత్రి పార్ధసారధి ప్రత్యేక శ్రద్ద నూజివీడు  ( జర్నలిస్ట్ ఫైల్ ) ట్రిపుల్ ఐటీ లో విద్యార్థులు చదువుకునేందుకు అనువైన మంచి వాతావరణం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి త్రిబుల్ ఐటీ అధికారులను ఆదేశించారు. ఇటీవల ట్రిపుల్ ఐటీలో ఆహార నాణ్యత, విద్యార్థుల అనారోగ్యం, విద్యార్థుల ఆందోళన, తదితర...
Read More...
Andhra Pradesh 

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం మంగళగిరిని దేశంలోని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దటమే మంత్రి నారా లోకేష్ లక్ష్యందుగ్గిరాల మండలం పెదపాలెంలో 'ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంపెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలు, కూటమి నాయకులుదుగ్గిరాల  ( జర్నలిస్ట్ ఫైల్ ) :   ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని నియోజకవర్గ సమన్వయకర్త నంద అబద్దయ్య అన్నారు. కూటమి...
Read More...
Andhra Pradesh 

మండల విద్యాశాఖ అధికారులకు వృత్యంతర శిక్షణ ఇవ్వాలి

మండల విద్యాశాఖ అధికారులకు  వృత్యంతర శిక్షణ ఇవ్వాలి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కు ఎంఈవో 1 అసోసియేషన్ విజ్ఞప్తి    అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : మండల విద్యాశాఖ అధికారులకు ఆన్లైన్ సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించేందుకు వృత్యంతర శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఎంఈఓ 1 అసోసియేషన్ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు సామల సింహాచలం కోరారు. ఈ మేరకు పాఠశాల విద్యా...
Read More...