irrigation

Village ponds to get a makeover with ₹50 crore modernisation programme

Village ponds to get a makeover with ₹50 crore modernisation programme AMARAVATI: The Andhra Pradesh government has taken up a statewide programme to modernise village ponds with the twin objectives of conserving water resources and improving the environment and quality of life in rural areas. Under the Pradhan Mantri Krishi Sinchayee...
Read More...
Andhra Pradesh 

రాష్ట్రానికి సమృద్ధిగా యూరియా సరఫరా

రాష్ట్రానికి సమృద్ధిగా యూరియా సరఫరా ఆంధ్రప్రదేశ్‌లో రైతుల కోసం యూరియా సరఫరా, ఉల్లి కొనుగోళ్లు, తురకపాలెం గ్రామంలోని ఆరోగ్య పరిస్థితులపై సీఎం చంద్రబాబు నాయుడు సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో 80,503 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయి. రైతులకు ఎక్కడా కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని, రబీ సీజన్‌కు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. యూరియాను శాస్త్రీయంగా వినియోగించేలా అవగాహన కార్యక్రమాలు, ప్రభుత్వ పౌర సేవల మెరుగుదలకు ప్రతీవారం సమీక్షలు నిర్వహించమని సీఎం సూచించారు.
Read More...
Telangana 

KTR Accuses Revanth's Government of Undermining Farmers' Dignity

KTR Accuses Revanth's Government of Undermining Farmers' Dignity Hyderabad, Journalist File: BRS Working President and former minister Kalvakuntla Taraka Rama Rao (KTR) expressed strong discontent over the Congress government's failure to address farmers' issues. Taking to Twitter (X), KTR questioned the effectiveness of the Revanth Reddy-led government,...
Read More...
Andhra Pradesh 

రాష్ట్ర విభజన కంటే కూడా జగన్‌ పాలనలోనే ఎక్కువ నష్టం

రాష్ట్ర విభజన కంటే కూడా జగన్‌ పాలనలోనే ఎక్కువ నష్టం    జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాలకొల్లు  ( జర్నలిస్ట్ ఫైల్ ) :  రాష్ట్ర విభజన కంటే కూడా జగన్‌ పాలనలోనే ఏపీకి ఎక్కువ నష్టం జరిగిందని  జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పర్యటించిన...
Read More...