Teacher Welfare
Andhra Pradesh 

ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఇవ్వాలి 

ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఇవ్వాలి  -“చలో ఢిల్లీ” ధర్నా కార్యక్రమానికి అఖిల భారత ప్రాథమిక ఉపాధ్యాయ సమాఖ్య పిలుపు న్యూఢిల్లీ ( జర్నలిస్ట్ ఫైల్)  : దేశంలో ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు మాత్రమే పదోన్నతికి టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి చేయాలని సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకోవడంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ, అఖిల భారత ప్రాథమిక ఉపాధ్యాయ సమాఖ్య “చలో ఢిల్లీ” కార్యక్రమం నిర్వహించబోతోంది....
Read More...
Andhra Pradesh 

ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు

ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు నోబుల్ టీచర్స్ అసోసియేషన్ నేతలతో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్  గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) : నోబుల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర, జిల్లా, నగర నాయకులు శనివారం గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్‌ను, బాపట్ల ఎమ్మెల్యే వేగిశన నరేంద్ర వర్మరాజును తూర్పు ఎమ్మెల్యే కార్యాలయంలో కలిసి తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఇటీవల...
Read More...
Andhra Pradesh 

నూతన టీచర్ల కొరకు పిఆర్టియు డైరీ ఆవిష్కరణ

నూతన టీచర్ల కొరకు పిఆర్టియు డైరీ ఆవిష్కరణ విజయవాడ (జర్నలిస్ట్ ఫైల్) : మెగా డీఎస్సీ 2025 ద్వారా కూటమి ప్రభుత్వం నిష్పక్షపాతంగా,ఎటువంటి అవకతవకలకు చోటు లేకుండా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టటం పట్ల పిఆర్టియు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ నవాబ్ జానీ, సోల రాఘవ రాజు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం విజయవాడ ప్రతిభ కోచింగ్ సెంటర్...
Read More...
Andhra Pradesh 

డీఎస్సీ నూతన ఉపాధ్యాయులకు మాన్యువల్ కౌన్సిలింగ్ చేపట్టడం హర్షనీయం: ఏపీటిఎఫ్

డీఎస్సీ నూతన ఉపాధ్యాయులకు మాన్యువల్ కౌన్సిలింగ్ చేపట్టడం హర్షనీయం: ఏపీటిఎఫ్ అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : ఏపిటిఎఫ్ ప్రాతినిధ్యం మేరకు మెగా డీఎస్సీ- 2025 నూతన ఉపాధ్యాయులకు కొత్త పాఠశాలల ఎంపికను వెబ్ ఆప్షన్స్ ద్వారా కాకుండా రాష్ట్రంలోని ఎస్జీటీలందరికీ మాన్యువల్ కౌన్సిలింగ్ చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం హర్షనీయమని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.హృదయ రాజు, ఎస్.చిరంజీవి ఒక ప్రకటనలో తెలిపారు.ఈ...
Read More...
Andhra Pradesh 

బదిలీ అయిన ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేయాలి

బదిలీ అయిన ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేయాలి - తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అమరావతి (జర్నలిస్ట్ ఫైల్ ) : 2025 మే నెలలో నిర్వహించిన బదిలీలలో బదిలీ కాబడి వేరే పాఠశాలకు వెళ్ళినప్పటికీ పాత పాఠశాల వద్ద రిలీవర్ లేకపోవడం వల్ల చాలా మంది ఉపాధ్యాయులు తిరిగి అదే పాఠశాల వద్ద డిప్యూటేషన్‌పై పని చేస్తున్నారు. మెగా డీఎస్సీ–2025 రిక్రూట్ మెంట్ టీచర్లు...
Read More...
Andhra Pradesh 

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించండి

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించండి    నోబుల్ టీచర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ): రాష్ట్రంలో ఉపాధ్యాయుల సమస్యలు ఎంతోకాలంగా పరిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉన్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని నోబుల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను కలిగి వినతిపత్రం సమర్పించారు. ఉపాధ్యాయుల ఆందోళనలను తీర్చడం అవసరమని వారు స్పష్టం...
Read More...
Andhra Pradesh 

ఉద్యోగుల ‘సూపర్ సిక్స్’ హక్కులను వెంటనే అమలు చేయాలి

ఉద్యోగుల ‘సూపర్ సిక్స్’ హక్కులను వెంటనే అమలు చేయాలి – జిల్లా ఐక్యవేదిక చైర్మన్ చాంద్ బాషా గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ‘సూపర్ సిక్స్’ ఆరు హక్కులను తక్షణమే అమలు చేయాలని జిల్లా ఐక్యవేదిక చైర్మన్ చాంద్ బాషా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో సోమవారం ఆయన పత్రికా ప్రకటన విడుదల...
Read More...
Andhra Pradesh 

అంతర్ జిల్లా బదిలీల ఉత్తర్వు జారీ పట్ల ఏపీటీఎఫ్ హర్షం

అంతర్ జిల్లా బదిలీల ఉత్తర్వు జారీ పట్ల ఏపీటీఎఫ్ హర్షం అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : పాఠశాల విద్యలో అంతర్ జిల్లాల బదిలీల ఉత్తరువు జారీ చేయడం పట్ల ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.హృదయ రాజు, యస్.చిరంజీవి హర్షం తెలియజేశారు.గత నాలుగు సంవత్సరముల నుండి అంతర్ జిల్లా బదిలీలు నిర్వహించాలని ప్రభుత్వాలకు ఏపీటీఎఫ్ ప్రాతినిధ్యం చేయడం నేడు ఉత్తరువు జారీ చేయడం...
Read More...
Andhra Pradesh 

భాషా పండితులకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులపై TNUS హర్షం

భాషా పండితులకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులపై TNUS హర్షం అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : విజయదశమి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 1209 మంది డీఈవో పూల్ లాంగ్వేజ్ పండితులుకి స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్గా ప్రమోషన్ ఇచ్చిన సిఎస్సి మెమో నం. 14 విడుదలైంది. దీనిపై తెలుగు నాడు ఉపాధ్యాయ సంఘం (టిఎన్ యుఎస్) హర్షాన్ని వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది. గత ఆరు...
Read More...
Andhra Pradesh 

ఉద్యోగ ఉపాధ్యాయుల జీవితాలు మారేది ఎప్పుడు?

ఉద్యోగ ఉపాధ్యాయుల జీవితాలు మారేది ఎప్పుడు? అనంతపురం (జర్నలిస్ట్ ఫైల్): రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నా ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు మాత్రం యథాతథంగానే కొనసాగుతున్నాయని రాష్ట్ర ఫ్యాప్టో కో-చైర్మన్, రాష్ట్ర జేఏసీ కో-చైర్మన్ జి. హృదయ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 16 నెలల కిందట ఏర్పడిన కూటమి ప్రభుత్వం నేడు రెండు సంవత్సరాలు దాటుతున్నా అప్పట్లో ఇచ్చిన హామీలు ఎక్కువగా నెరవేరలేదని...
Read More...
Andhra Pradesh 

ఏపీలో గెస్ట్ లెక్చరర్లకు జీతాలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం 

ఏపీలో గెస్ట్ లెక్చరర్లకు జీతాలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం  అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ చొరవతో గెస్ట్ లెక్చరర్ లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లకు జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇవాళ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం గంటకు...
Read More...
Andhra Pradesh 

ప్రైవేటు టీచర్లకు హెల్త్ కార్డుల మంజూరు చేయాలి 

ప్రైవేటు టీచర్లకు హెల్త్ కార్డుల మంజూరు చేయాలి  అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : ప్రైవేటు టీచర్లకు హెల్త్ కార్డుల మంజూరు, ఉర్దూ భాషాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ కు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ విన్నవించారు. రాష్ట్ర సచివాలయంలో విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ను ఎమ్మెల్యే నసీర్ మర్యాదపూర్వకంగా కలిసి పలు...
Read More...