Government Orders
Andhra Pradesh 

రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి

రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి -నల్లపల్లి విజయ్ భాస్కర్ , రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ద్వారా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 11 సంవత్సరాలు కావస్తున్న అమరావతిలో పనిచేస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగస్తులకు ఇప్పటివరకు ఇళ్ల స్థలాలు కేటాయించకపోవడం సరైనది కాదని
Read More...
Andhra Pradesh 

పీహెచ్సీ వైద్యులు ఆందోళనలను నిలిపి, వెంటనే విధుల్లో చేరాలి – ప్రభుత్వం విజ్ఞప్తి

పీహెచ్సీ వైద్యులు ఆందోళనలను నిలిపి, వెంటనే విధుల్లో చేరాలి – ప్రభుత్వం విజ్ఞప్తి అమరావతి( జర్నలిస్ట్ ఫైల్ ):  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్సీలు) పనిచేసే వైద్యులు పీజీ ఇన్-సర్వీస్ కోటా సంబంధిత సమస్యలపై ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ చర్యలకు దిగింది. రాష్ట్ర ప్రభుత్వం బోధనాసుపత్రులు, సామాజిక, ప్రాంతీయ, జిల్లా ఆసుపత్రుల్లో పనిచేస్తున్న ఎంబీబీఎస్ వైద్యులను పీహెచ్సీలకు పంపేలా ఆదేశాలు జారీ చేసింది. సోమవారం...
Read More...
Andhra Pradesh 

117 జీవోకు ప్రత్యామ్నాయ ఉత్తర్వులపై నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ అసంతృప్తి

117 జీవోకు ప్రత్యామ్నాయ ఉత్తర్వులపై నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ అసంతృప్తి ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తున్న విధంగా విద్యాశాఖ తాజాగా విడుదల చేసిన ఉత్తర్వులు నంబర్ 21ను వెంటనే ఉపసంహరించుకోవాలని నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ (నాటా) డిమాండ్ చేసింది. గతంలో విడుదలైన 117 జీవోకు ప్రత్యామ్నాయంగా వచ్చిన ఈ ఉత్తర్వులు ఉపాధ్యాయ విద్యా రంగానికి పెను సవాలుగా మారనున్నాయని అసోసియేషన్ అధ్యక్షుడు హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి...
Read More...