Municipal Schools
Andhra Pradesh 

సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌కు నోబుల్ టీచర్స్ అసోసియేషన్ ధన్యవాదాలు

సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌కు నోబుల్ టీచర్స్ అసోసియేషన్ ధన్యవాదాలు అమరావతి  (జర్నలిస్ట్ ఫైల్): రాష్ట్రంలోని పురపాలక పాఠశాలలకు 2020 కొత్త పోస్టులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు నోబుల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ కృతజ్ఞతలు తెలిపింది. గత 17 ఏళ్లుగా పురపాలక, కార్పొరేషన్ పరిధిలోని ఉన్నత పాఠశాలల్లో గ్రేడ్-2 హెచ్‌ఎంలు, సబ్జెక్ట్ టీచర్ల పోస్టులు లేక విద్యా...
Read More...
Andhra Pradesh 

పురపాలక స్కూళ్లకు 2020 కొత్త పోస్టులు – పదోన్నతుల వంతు వచ్చిందన్న ఎంటీఎఫ్

పురపాలక స్కూళ్లకు 2020 కొత్త పోస్టులు – పదోన్నతుల వంతు వచ్చిందన్న ఎంటీఎఫ్ అమరావతి (జర్నలిస్ట్ ఫైల్): రాష్ట్రంలోని పురపాలక పాఠశాలల్లో 2020 కొత్త టీచర్ పోస్టులు మంజూరు చేయడంతో పాటు, పదోన్నతుల ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ లభించిందని పురపాలక టీచర్స్ ఫెడరేషన్ (ఎంటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. రామకృష్ణ వెల్లడించారు. ఇప్పటివరకు 20 సంవత్సరాలుగా ఈ అంశంపై నిరంతరంగా వినతులు ఇచ్చినప్పటికీ స్పందన రాలేదని, కాగా తాజాగా రాష్ట్ర...
Read More...