Education News
Andhra Pradesh 

ఉపాధ్యాయులు విలువలతో కూడిన విద్య బోధించాలి

ఉపాధ్యాయులు విలువలతో కూడిన విద్య బోధించాలి    గుంటూరు,(జర్నలిస్ట్ ఫైల్) : ఉపాధ్యాయులు కేవలం పాఠ్యపుస్తక జ్ఞానాన్ని మాత్రమే కాకుండా విలువలతో కూడిన విద్యను కూడా బోధించాల‌ని మాజీ శాసన మండలి సభ్యుడు డాక్టర్ ఏ.ఎస్. రామకృష్ణ అన్నారు. పట్టాభిపురం మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయురాలు గుమ్మడి సుశీల మాధవి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా పురస్కారం...
Read More...
Andhra Pradesh 

ఎన్నారై విద్యాసంస్థ ఉచిత శిక్షణకు విశేష ఫలితం- పాలిసెట్ ఫలితాల్లో అన్యూన్య మెరిసింది

ఎన్నారై విద్యాసంస్థ ఉచిత శిక్షణకు విశేష ఫలితం- పాలిసెట్ ఫలితాల్లో అన్యూన్య మెరిసింది గుంటూరు (జర్నలిస్టు ఫైల్): గుంటూరు జిల్లాకు చెందిన విద్యార్థిని కాకుమాను అన్యూన్య పాలిసెట్ పరీక్షలో గణనీయమైన విజయాన్ని సాధించింది. బుధవారం రాత్రి విడుదలైన పాలిసెట్ ఫలితాల్లో అన్యూన్య [హాల్ టికెట్ నెం. 3461494] 120కి 116 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో మూడవ ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 326వ ర్యాంకును పొందింది. ఈ సందర్భంగా ఎన్నారై...
Read More...