Disaster Management
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
మొంథా తుపాను ముప్పు...
Published On
By Journalist File Desk
బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోంది — రానున్న సోమవారం నాటికి తుపానుగా మారే అవకాశంకాకినాడ సమీపంలో 28వ తేదీ సాయంత్రం తీరం దాటే సూచనలు
అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దూసుకువస్తున్న “మొంథా” తుపానుగా మారే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం సీనియర్ డ్యూటీ ఆఫీసర్ జగన్నాథ్... ‘మొంథా’ తుఫాన్ వస్తోంది... అప్రమత్తంగా ఉండండి
Published On
By Journalist File Desk
• *ఎక్కడా ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకూడదు*
• *ముందస్తు జాగ్రత్త చర్యలతో తక్షణం సన్నద్ధమవ్వండి*
• *అత్యవసర సేవలకు ఆటంకం లేకుండా అధికార యంత్రాంగం పనిచేయాలి*
• *జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం*
• *వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్తో సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్*
*అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్... నగర ప్రజల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోండి – కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశం
Published On
By Journalist File Desk
గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్): రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశమున్న నేపథ్యంలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా నగర పాలక సంస్థ అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. వాతావరణ శాఖ సూచనలతో ప్రజారోగ్యం, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ విభాగాల అధికారులతో శుక్రవారం కమిషనర్ ప్రత్యేక సమీక్ష... 
