urea supply
Andhra Pradesh 

రాష్ట్రానికి సమృద్ధిగా యూరియా సరఫరా

రాష్ట్రానికి సమృద్ధిగా యూరియా సరఫరా ఆంధ్రప్రదేశ్‌లో రైతుల కోసం యూరియా సరఫరా, ఉల్లి కొనుగోళ్లు, తురకపాలెం గ్రామంలోని ఆరోగ్య పరిస్థితులపై సీఎం చంద్రబాబు నాయుడు సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో 80,503 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయి. రైతులకు ఎక్కడా కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని, రబీ సీజన్‌కు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. యూరియాను శాస్త్రీయంగా వినియోగించేలా అవగాహన కార్యక్రమాలు, ప్రభుత్వ పౌర సేవల మెరుగుదలకు ప్రతీవారం సమీక్షలు నిర్వహించమని సీఎం సూచించారు.
Read More...
Andhra Pradesh 

ఫలించిన చంద్రబాబు కృషి... రాష్ట్రానికి మరో 50,000 మెట్రిక్ టన్నుల యూరియా 

ఫలించిన చంద్రబాబు కృషి... రాష్ట్రానికి మరో 50,000 మెట్రిక్ టన్నుల యూరియా  రాష్ట్రానికి 50,000 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయింపు రైతులకు ఊరట ఇచ్చింది. చంద్రబాబు కృషి ఫలితం, సరఫరా సమన్వయం సరిగ్గా జరిగేలా వ్యవసాయ శాఖ చర్యలు తీసుకుంది.
Read More...
Andhra Pradesh 

అన్నదాతలపై వైసీపీ మొసలి కన్నీరు

అన్నదాతలపై వైసీపీ మొసలి కన్నీరు యూరియా సరఫరా ఉన్నా రైతుల్లో భయాందోళనలు సృష్టిస్తూ వైసీపీ దుష్ప్రచారం మంత్రి కొలుసు పార్థసారథి  అమరావతి(జర్నలిస్ట్ ఫైల్): రాష్ట్రంలో రైతుల సమస్యలను రాజకీయ మాయాజాలంగా మార్చే వైసీపీ ప్రయత్నాలను గృహ నిర్మాణ, ఐ అండ్ పీఆర్ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సోమవారం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో తీవ్రంగా ఖండించారు....
Read More...