Amaravati news
Andhra Pradesh 

అన్నదాతలపై వైసీపీ మొసలి కన్నీరు

అన్నదాతలపై వైసీపీ మొసలి కన్నీరు యూరియా సరఫరా ఉన్నా రైతుల్లో భయాందోళనలు సృష్టిస్తూ వైసీపీ దుష్ప్రచారం మంత్రి కొలుసు పార్థసారథి  అమరావతి(జర్నలిస్ట్ ఫైల్): రాష్ట్రంలో రైతుల సమస్యలను రాజకీయ మాయాజాలంగా మార్చే వైసీపీ ప్రయత్నాలను గృహ నిర్మాణ, ఐ అండ్ పీఆర్ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సోమవారం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో తీవ్రంగా ఖండించారు....
Read More...