Amaravati news
Andhra Pradesh 

Andhra Pradesh Fuel Shortage: CM Chandrababu Naidu Orders Emergency Action Plan as Panic Buying Shuts 421 Petrol Bunks

Andhra Pradesh Fuel Shortage: CM Chandrababu Naidu Orders Emergency Action Plan as Panic Buying Shuts 421 Petrol Bunks Amaravati, April 26: Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu on Saturday directed District Collectors across the state to immediately implement an emergency action plan to address a growing fuel shortage crisis, as panic buying by the public led to...
Read More...
Andhra Pradesh 

భవిష్యత్తును మార్చేది సంస్కరణలే: సీఎం చంద్రబాబు

భవిష్యత్తును మార్చేది సంస్కరణలే: సీఎం చంద్రబాబు సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ క్యాంపైన్ కాంపిటిషన్లో గెలుపొందిన విద్యార్థులను కలిసిన ముఖ్యమంత్రి విజేతలకు సర్టిఫికెట్లు అందచేసిన సీఎం అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ): భవిష్యత్తును మార్చేది సంస్కరణలేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా.. సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. జీఎస్టీ సంస్కరణలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సూపర్...
Read More...
Andhra Pradesh 

హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ దొనాడి రమేశ్ ప్రమాణ స్వీకారం

హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ దొనాడి రమేశ్ ప్రమాణ స్వీకారం అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ): ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థాన నూతన న్యాయమూర్తిగా జస్టిస్ దొనాడి రమేశ్ శుక్రవారం భాద్యతలు స్వీకరించారు. హైకోర్టు మొదటి కోర్టు హాల్లో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ రమేశ్ చేత న్యాయమూర్తిగా ప్రమాణం చేయించారు. గతంలో జస్టిస్ రమేశ్...
Read More...
Andhra Pradesh 

పదోన్నతుల జీఓ విడుదలలో జాప్యం… 23 నుంచి ఆర్టీసీ ఉద్యోగుల రాష్ట్రవ్యాప్త ఆందోళనలు

పదోన్నతుల జీఓ విడుదలలో జాప్యం… 23 నుంచి ఆర్టీసీ ఉద్యోగుల రాష్ట్రవ్యాప్త ఆందోళనలు -ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : ఏపీపీటీడి (ఆర్టీసీ) ఉద్యోగుల పదోన్నతులపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఆగస్టు 28నే అనుమతి ఇచ్చినప్పటికీ, ప్రభుత్వంలో కొంతమంది ఉన్నతాధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా జీఓ వెలువడడంలో జాప్యం జరుగుతోందని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర నాయకత్వం ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 23 నుంచి రాష్ట్రవ్యాప్తంగా...
Read More...
Andhra Pradesh 

పోలీస్ సిబ్బందికి పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ పునరుద్ధరణ

పోలీస్ సిబ్బందికి పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ పునరుద్ధరణ పోలీస్ సిబ్బందికి జిపిఎఐ బీమా పునరుద్ధరణ అమరావతి (జర్నలిస్ట్ ఫైల్): పోలీస్ సిబ్బందికి పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ (జిపిఎఐ) పునరుద్ధరించబడింది. ఈ మేరకు ‘గుప్తా న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్’తో ఒప్పందం కుదిరినట్లు డిజిపి హరీష్‌కుమార్ గుప్తా వెల్లడించారు. కానిస్టేబుల్‌ నుంచి డిజిపి స్థాయి వరకు ప్రమాదవశాత్తు మరణించిన వారికి ర్యాంకు ఆధారంగా...
Read More...
Andhra Pradesh 

ఎస్ఆర్ఎం ప్రొఫెసర్లకు అరుదైన గుర్తింపు

ఎస్ఆర్ఎం ప్రొఫెసర్లకు అరుదైన గుర్తింపు ప్రపంచ ఉత్తమ శాస్త్రవేత్తలుగా 7 గురు ఎంపిక  అమెరికాలోని స్టాన్ ఫోర్డ్  యూనివర్సిటీ వెల్లడి   ఇందులో 4 గురికి రూ.50 వేల నగదు పారితోషికం ఆమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : ఏపీ ఎసీఆర్ఎం యూనివర్సిటీకి చెందిన ఏడుగురు ప్రొఫెసర్లకు అంతర్జాతీయ స్థాయిలో ఆరుదైన గుర్తింపు లభించింది. అమెరికాలోని స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ ఈ ఏడు జరిపిన...
Read More...
Andhra Pradesh 

అన్నదాతలపై వైసీపీ మొసలి కన్నీరు

అన్నదాతలపై వైసీపీ మొసలి కన్నీరు యూరియా సరఫరా ఉన్నా రైతుల్లో భయాందోళనలు సృష్టిస్తూ వైసీపీ దుష్ప్రచారం మంత్రి కొలుసు పార్థసారథి  అమరావతి(జర్నలిస్ట్ ఫైల్): రాష్ట్రంలో రైతుల సమస్యలను రాజకీయ మాయాజాలంగా మార్చే వైసీపీ ప్రయత్నాలను గృహ నిర్మాణ, ఐ అండ్ పీఆర్ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సోమవారం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో తీవ్రంగా ఖండించారు....
Read More...