BJP leaders meeting
Andhra Pradesh 

తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలైతో మంత్రి లోకేష్ భేటీ

తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలైతో మంత్రి లోకేష్ భేటీ తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షుడు అన్నామలైతో మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. డబుల్ ఇంజన్ సర్కారు వల్ల రాష్ట్రంలో విద్యా, అభివృద్ధి రంగాల్లో వేగవంతమైన పురోగతి సాధించబడుతోందని, అన్నామలైని AP సందర్శించమని ఆహ్వానించారు.
Read More...