ap government employees
Andhra Pradesh 

12వ వేతన సవరణపై తక్షణ నిర్ణయం తీసుకోవాలి: ఏపీజీఈఏ

12వ వేతన సవరణపై తక్షణ నిర్ణయం తీసుకోవాలి: ఏపీజీఈఏ గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్): ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉందని, 12వ వేతన సవరణ (పీఆర్సీ) కోసం రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో కమిటీని నియమించాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) గుంటూరు జిల్లా శాఖ డిమాండ్ చేసింది. మే 15, 2025న గుంటూరులో జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఈ...
Read More...
Andhra Pradesh 

వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి వినతిపత్రం

వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి వినతిపత్రం గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) :: ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (384/2022) ప్రతినిధులు పురపాలక శాఖ అడిషనల్ డైరెక్టర్ చల్లా అనురాధను ఈ రోజు వడ్డేశ్వరం లోని పురపాలక శాఖ ప్రధాన కార్యాలయంలో కలిసి వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర...
Read More...
Andhra Pradesh 

' AP JAC Amaravathi ' Urge CM to Fulfill Election Promises

' AP JAC Amaravathi ' Urge CM to Fulfill Election Promises Vijayawada ( Journalist File ) : Leaders of the Andhra Pradesh Joint Action Committee (AP JAC) Amaravati, Bopparaju Venkateswarlu and Palishetti Damodar Rao, have urged the state government to promptly address a series of longstanding grievances affecting government employees. In...
Read More...
Andhra Pradesh 

నంద్యాల జీజీహెచ్ ముందు చిరు వ్యాపారులకు న్యాయం చేస్తాం

నంద్యాల జీజీహెచ్ ముందు చిరు వ్యాపారులకు న్యాయం చేస్తాం    నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి ముందు  ఉన్న చిరు వ్యాపారులు తమ కష్టం బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కి విన్నవిస్తున్న దృశ్యం    నంద్యాల జీజీహెచ్ ముందు చిరు వ్యాపారులకు న్యాయం చేస్తాం - మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నంద్యాల  ( జర్నలిస్ట్ ఫైల్ )  : నంద్యాల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ముందు ఉన్న...
Read More...
Andhra Pradesh 

సచివాలయాల ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

సచివాలయాల ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి విజయవాడ ( జర్నలిస్ట్ ఫైల్ ) : ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయాల ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు షేక్ అబ్దుల్ రజాక్ ఆధ్వర్యంలో గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న వివిధ విభాగాల ఉద్యోగ సంఘాల ముఖ్య నాయకులతో ఆత్మీయ సమావేశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో శనివారం నిర్వహించారు.  ఈ సమావేశానికి...
Read More...
Andhra Pradesh 

ఉద్యోగులారా... మన ఓటే ... మన భవిష్యత్తుకు భరోసా

ఉద్యోగులారా... మన ఓటే ... మన భవిష్యత్తుకు భరోసా మన ఓటే మన భవిష్యత్తును నిర్దేశిస్తుంది మన భవిష్యత్తు కొరకు... మన కుటుంబ సభ్యుల భవిష్యత్తు కొరకు... మన ఆర్థిక భద్రత కొరకు తప్పనిసరిగా ఓటేయండి ప్రతి ఒక్క ఉద్యోగి ఎన్నికల సంఘం ప్రవర్తనా నియమావళిపై అవగాహన పెంచుకోవాలి ఉద్యోగులు రాజకీయ ప్రచారంలో కార్యకలాపాలలో పాల్గొనకూడదు ఎన్నికల సంఘం నియమావళిని పాటిద్దాం... ఎన్నికల సంఘానికి సహకరిద్దాం...
Read More...
Andhra Pradesh 

ఉద్యోగులారా.. మన ఓటే... మన ఆత్మగౌరవం

ఉద్యోగులారా.. మన ఓటే... మన ఆత్మగౌరవం    ప్రజాస్వామ్య దేశంలో ఓటు వేయడం పౌరుల ప్రధాన కర్తవ్యం    ప్రతి ఒక్కరు ఎన్నికల సంఘం నియమావళిని తప్పనిసరిగా పాటించాలి    ఎన్నికల అనంతరం రానున్న ప్రభుత్వాలు రూ. 25 వేల కోట్ల బకాయిల చెల్లింపులపై ఉద్యోగులకు  స్పష్టత ఇవ్వాలి    అనంతపురంలో ఉద్యోగుల ఐక్యవేదిక అంతర్గత సమావేశం విజయవంతం    ధన్యవాదాలు తెలిపిన ఐక్య వేదిక చైర్మన్, , సెక్రటరీ...
Read More...
Andhra Pradesh 

ఒకటో తారీకు జీతం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే

ఒకటో తారీకు జీతం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే    పెన్షన్ పాలకుల భిక్ష కాదు...పెన్షన్  పొందే హక్కు ఉద్యోగులది    ఉద్యోగుల సమస్యలపై  ఒంగోలులో  రౌండ్ టేబుల్ సమావేశంలో    ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్యవేదిక చైర్మన్ కేఆర్ సూర్యనారాయణ    ఒంగోలు ( జర్నలిస్ట్ ఫైల్ ) 30 రోజులు కష్టపడి పనిచేసిన తరువాత ఒకటో తారీకు జీతం ఇవ్వాల్సిన బాధ్యత ,  30 సంవత్సరాలు...
Read More...
Andhra Pradesh  Special Stories 

బిగ్ షాక్ ... ఎన్నికలు వాయిదా !?

బిగ్ షాక్ ... ఎన్నికలు వాయిదా !? ఏపీలో ఎన్నికలు జరిగేనా... వాయిదా పడేనా !?    ఎన్నికల ప్రక్రియను  సంక్లిష్టంగా మార్చేందుకు ఉద్యోగుల వ్యూహం    ఒక్కొక నియోజకవర్గంలో 175 నామినేషన్లు దాఖలు చేయనున్న ఉద్యోగుల కుటుంబ సభ్యులు    సీపీఎస్ రద్దు, సీపీఎస్ నిధుల అక్రమ మళ్లీంపు, ఉద్యోగులకు రావాల్సిన బకాయిలపై ఏపీ ప్రభుత్వ వైఖరిని దేశవ్యాప్తంగా ఎండగట్టే ప్రణాళిక    ఉద్యోగులను చులకనగా హీనంగా చూస్తున్న...
Read More...