Operation Sindhoor
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
దేశసైన్యానికి, నాయకత్వానికి దైవబలం మెండుగా ఉండాలి : మంత్రి కందుల దుర్గేష్
Published On
By Journalist File Desk
మంత్రి కందుల దుర్గేష్ నేతృత్వంలో బిక్కవోలు శ్రీ కుమార సుబ్రహ్మణ్య స్వామిలో పూజలు
జాతీయతను పెంపొందించే విషయంలో జనసేన పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేసిన మంత్రి దుర్గేష్
ఆపరేషన్ సిందూర్ తో దేశానికి ఆపదలను దూరం చేయాలని ప్రార్థనలు
తూర్పుగోదావరి: పాకిస్థాన్ కు గట్టి గుణపాఠం చెప్పిన దేశసైన్యానికి, నాయకత్వానికి దైవబలం మెండుగా ఉండాలని... భద్రత కోసం అంతరిక్షంలోకి రిసాట్ 1బి
Published On
By Journalist File Desk
శ్రీహరికోట: సరిహద్దుల్లో పెరిగిన ఉగ్ర ముప్పు, పాకిస్థాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో జాతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలన్న దిశగా భారత్ కీలక అడుగు వేసింది. శత్రు కదలికలపై నిఘా పెట్టేందుకు ఉపయోగపడే రిసాట్ 1బి ఉపగ్రహాన్ని మే 18న తెల్లవారుజామున 5.59 గంటలకు అంతరిక్షంలోకి పంపేందుకు ఇస్రో సన్నాహాలు పూర్తి చేసింది.
శ్రీహరికోటలోని సతీష్ ధావన్... పుల్వామా దాడిపై పాక్ అంగీకారం
Published On
By Journalist File Desk
ఇస్లామాబాద్: 2019లో జరిగిన పుల్వామా ఉగ్రదాడికి తమ సైన్యమే కారణమని పాకిస్థాన్ ఎట్టకేలకు అంగీకరించింది. ఈ దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఇప్పటిదాకా పాకిస్థాన్ ‘‘ఈ ఘటనకు తమకు ఎలాంటి సంబంధం లేదు’’ అంటూ మాటలు మార్చుతూ వచ్చినా.. తాజాగా మాత్రం అసలు నిజాన్ని ఒప్పుకుంది.
పాకిస్థాన్... 
