Anti-Terror Operations
Andhra Pradesh 

దేశసైన్యానికి, నాయకత్వానికి దైవబలం మెండుగా ఉండాలి : మంత్రి కందుల దుర్గేష్

దేశసైన్యానికి, నాయకత్వానికి దైవబలం మెండుగా ఉండాలి : మంత్రి కందుల దుర్గేష్ మంత్రి కందుల దుర్గేష్ నేతృత్వంలో బిక్కవోలు శ్రీ కుమార సుబ్రహ్మణ్య స్వామిలో పూజలు జాతీయతను పెంపొందించే విషయంలో జనసేన పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేసిన మంత్రి దుర్గేష్ ఆపరేషన్ సిందూర్ తో దేశానికి ఆపదలను దూరం చేయాలని ప్రార్థనలు తూర్పుగోదావరి: పాకిస్థాన్ కు గట్టి గుణపాఠం చెప్పిన దేశసైన్యానికి, నాయకత్వానికి దైవబలం మెండుగా ఉండాలని...
Read More...
National 

భద్రత కోసం అంతరిక్షంలోకి రిసాట్ 1బి

భద్రత కోసం అంతరిక్షంలోకి రిసాట్ 1బి శ్రీహరికోట: సరిహద్దుల్లో పెరిగిన ఉగ్ర ముప్పు, పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో జాతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలన్న దిశగా భారత్ కీలక అడుగు వేసింది. శత్రు కదలికలపై నిఘా పెట్టేందుకు ఉపయోగపడే రిసాట్ 1బి ఉపగ్రహాన్ని మే 18న తెల్లవారుజామున 5.59 గంటలకు అంతరిక్షంలోకి పంపేందుకు ఇస్రో సన్నాహాలు పూర్తి చేసింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్...
Read More...