Educational Leadership
Andhra Pradesh 

ఉపాధ్యాయులు విలువలతో కూడిన విద్య బోధించాలి

ఉపాధ్యాయులు విలువలతో కూడిన విద్య బోధించాలి    గుంటూరు,(జర్నలిస్ట్ ఫైల్) : ఉపాధ్యాయులు కేవలం పాఠ్యపుస్తక జ్ఞానాన్ని మాత్రమే కాకుండా విలువలతో కూడిన విద్యను కూడా బోధించాల‌ని మాజీ శాసన మండలి సభ్యుడు డాక్టర్ ఏ.ఎస్. రామకృష్ణ అన్నారు. పట్టాభిపురం మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయురాలు గుమ్మడి సుశీల మాధవి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా పురస్కారం...
Read More...
Andhra Pradesh 

ఎంఈఓ 1 లకు సెల్ఫ్ డ్రాయింగ్ పవర్స్ పై విద్యాశాఖ డైరెక్టర్ సానుకూల స్పందన హర్షణీయం

ఎంఈఓ 1 లకు సెల్ఫ్ డ్రాయింగ్ పవర్స్ పై విద్యాశాఖ డైరెక్టర్ సానుకూల స్పందన హర్షణీయం అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : రాష్ట్రవ్యాప్తంగా విద్యా శాఖలో పనిచేస్తున్న ఎంఈఓ 1 లకు సెల్ఫ్ డ్రాయింగ్ పవర్స్ కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని తమ అసోసియేషన్ పక్షాన కోరగా విద్యాశాఖ డైరెక్టర్ వి విజయ్ రామరాజు సానుకూలంగా స్పందించడం పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఎంఈఓ 1 అసోసియేషన్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సామల...
Read More...