official statement
Andhra Pradesh 

పల్నాడు రోడ్డుప్రమాదంపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి

పల్నాడు రోడ్డుప్రమాదంపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి పల్నాడు జిల్లాలో చోటుచేసుకున్న ఘోర రోడ్డుప్రమాదంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం దురదృష్టకరమని, వారి మృతిపై మంత్రి సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రస్తుతం గాయపడ్డవారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాల్సిందిగా సంబంధిత...
Read More...