ap education department
Andhra Pradesh 

సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌కు నోబుల్ టీచర్స్ అసోసియేషన్ ధన్యవాదాలు

సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌కు నోబుల్ టీచర్స్ అసోసియేషన్ ధన్యవాదాలు అమరావతి  (జర్నలిస్ట్ ఫైల్): రాష్ట్రంలోని పురపాలక పాఠశాలలకు 2020 కొత్త పోస్టులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు నోబుల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ కృతజ్ఞతలు తెలిపింది. గత 17 ఏళ్లుగా పురపాలక, కార్పొరేషన్ పరిధిలోని ఉన్నత పాఠశాలల్లో గ్రేడ్-2 హెచ్‌ఎంలు, సబ్జెక్ట్ టీచర్ల పోస్టులు లేక విద్యా...
Read More...
Andhra Pradesh 

117 జీవోకు ప్రత్యామ్నాయ ఉత్తర్వులపై నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ అసంతృప్తి

117 జీవోకు ప్రత్యామ్నాయ ఉత్తర్వులపై నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ అసంతృప్తి ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తున్న విధంగా విద్యాశాఖ తాజాగా విడుదల చేసిన ఉత్తర్వులు నంబర్ 21ను వెంటనే ఉపసంహరించుకోవాలని నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ (నాటా) డిమాండ్ చేసింది. గతంలో విడుదలైన 117 జీవోకు ప్రత్యామ్నాయంగా వచ్చిన ఈ ఉత్తర్వులు ఉపాధ్యాయ విద్యా రంగానికి పెను సవాలుగా మారనున్నాయని అసోసియేషన్ అధ్యక్షుడు హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి...
Read More...
Andhra Pradesh 

ఎంఈఓ 1 లకు సెల్ఫ్ డ్రాయింగ్ పవర్స్ పై విద్యాశాఖ డైరెక్టర్ సానుకూల స్పందన హర్షణీయం

ఎంఈఓ 1 లకు సెల్ఫ్ డ్రాయింగ్ పవర్స్ పై విద్యాశాఖ డైరెక్టర్ సానుకూల స్పందన హర్షణీయం అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : రాష్ట్రవ్యాప్తంగా విద్యా శాఖలో పనిచేస్తున్న ఎంఈఓ 1 లకు సెల్ఫ్ డ్రాయింగ్ పవర్స్ కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని తమ అసోసియేషన్ పక్షాన కోరగా విద్యాశాఖ డైరెక్టర్ వి విజయ్ రామరాజు సానుకూలంగా స్పందించడం పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఎంఈఓ 1 అసోసియేషన్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సామల...
Read More...
Andhra Pradesh 

20 లక్షల ఉద్యోగాలే లక్ష్యంగా కన్సల్టేటివ్ ఫోరం

20 లక్షల ఉద్యోగాలే లక్ష్యంగా కన్సల్టేటివ్ ఫోరం    చైర్మన్  మంత్రి నారా లోకేష్    అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పెట్టుబడిదారులు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై నేరుగా ప్రభుత్వంతో చర్చించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం, సీఐఐ ఉమ్మడి భాగస్వామ్యంతో కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటు చేస్తూ పరిశ్రమల శాఖ జీవో...
Read More...
Andhra Pradesh 

మంగళగిరిలో క్లీన్ అండ్ గ్రీన్‌కు మంత్రి నారా లోకేష్ చర్యలు..

మంగళగిరిలో క్లీన్ అండ్ గ్రీన్‌కు మంత్రి నారా లోకేష్ చర్యలు.. సొంతంగా కార్మికులను నియమించి గడ్డి తొలగింపు పనులకు చర్యలు తీసుకున్న మంత్రి  లోకేష్ప్రతి నెల కార్మికులకు జీతాలు చెల్లించనున్న మంత్రినియోజకవర్గంలో రోడ్లకు ఇరువైపుల ఉన్న గడ్డి, పిచ్చుమొక్కలు తొలగింపులోకేష్ చూపిస్తున్న చొరవ పట్ల స్థానికుల హర్షంమంగళగిరి ( జర్నలిస్ట్ ఫైల్ )  : మంగళగిరి నియోజక వర్గాన్ని క్లీన్ అండ్...
Read More...
Andhra Pradesh 

వైసిపి నేతలది.. దోచుకోవటం.. దాచుకోవడమే.

వైసిపి నేతలది.. దోచుకోవటం.. దాచుకోవడమే.    వైసీపీ సర్కార్ హయాంలో అంతా దోపిడీ మయమే..!!టిడిపి ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ధ్వజం.20 లక్షల ఉద్యోగాల కోసం మంత్రి నారా లోకేష్ కృషిమంగళగిరి ( జర్నలిస్ట్ ఫైల్ ) : రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చేందుకు ఐటీ మంత్రి నారా లోకేష్ అహర్నిశలు కష్టపడుతున్నట్లు ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ తెలిపారు. కూటమి ప్రభుత్వం...
Read More...
Andhra Pradesh 

రాష్ట్రంలో ఏఐ, క్రీడా విశ్వవిద్యాలయాలు

రాష్ట్రంలో ఏఐ, క్రీడా విశ్వవిద్యాలయాలు    2027 నాటికి వర్సిటీలు మెరుగైన ర్యాంకులు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం    అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : 100 రోజుల ప్రణాళికలో భాగంగా రాష్ట్రంలో ప్రపంచ స్థాయి ఏఐ విశ్వవిద్యాలయంతో పాటు క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా...
Read More...
Andhra Pradesh 

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం మంగళగిరిని దేశంలోని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దటమే మంత్రి నారా లోకేష్ లక్ష్యందుగ్గిరాల మండలం పెదపాలెంలో 'ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంపెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలు, కూటమి నాయకులుదుగ్గిరాల  ( జర్నలిస్ట్ ఫైల్ ) :   ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని నియోజకవర్గ సమన్వయకర్త నంద అబద్దయ్య అన్నారు. కూటమి...
Read More...
Andhra Pradesh 

మండల విద్యాశాఖ అధికారులకు వృత్యంతర శిక్షణ ఇవ్వాలి

మండల విద్యాశాఖ అధికారులకు  వృత్యంతర శిక్షణ ఇవ్వాలి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కు ఎంఈవో 1 అసోసియేషన్ విజ్ఞప్తి    అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : మండల విద్యాశాఖ అధికారులకు ఆన్లైన్ సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించేందుకు వృత్యంతర శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఎంఈఓ 1 అసోసియేషన్ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు సామల సింహాచలం కోరారు. ఈ మేరకు పాఠశాల విద్యా...
Read More...
Andhra Pradesh 

విద్యాశాఖలో సహాయ సంచాలకుల అక్రమ పదోన్నతులు రద్దు చేయండి

విద్యాశాఖలో సహాయ సంచాలకుల అక్రమ పదోన్నతులు రద్దు చేయండి విద్యాశాఖలో సహాయ సంచాలకుల అక్రమ పదోన్నతులు రద్దు చేయండి  ఉన్నతాధికారుల అవినీతి ,అక్రమాలపై చర్యలు తీసుకోండిడీఈవో, డివైఇఓ, డైట్ ప్రిన్సిపాల్ పదోన్నతులపై జ్యూడిషియల్ విచారణ జరపాలి-నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : విద్యా శాఖలో సహాయ సంచాలకుల అక్రమ పదోన్నతులు రద్దు చేయాలని నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్...
Read More...
Andhra Pradesh 

విద్యుత్ శాఖ విజిలెన్స్ విభాగం విస్తృత తనిఖీలు

విద్యుత్ శాఖ విజిలెన్స్ విభాగం విస్తృత తనిఖీలు గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ): విద్యుత్ శాఖ విజిలెన్స్ విభాగం మరియు ఆపరేషన్ విభాగం ఆధ్వర్యంలో గురువారం విస్తృత తనిఖీలు నిర్వహించాయి. గుంటూరు జిల్లా పర్యవేక్షక ఇంజనీర్ డా. పి. విజయకుమార్ ఆధ్వర్యంలో గుంటూరు డీ3-సెక్షన్ పరిధిలోని కొత్తపేట, ఆనందపేట, రైల్ పేట, చౌత్ర సెంటర్, సంబసివరావుపేట్ ప్రాంతాలలో ఈ తనిఖీలు జరిగాయి. విద్యుత్...
Read More...
Andhra Pradesh 

తల్లికి వందనం' పథకంపై తప్పుడు ప్రచారాన్ని నమ్మోద్దు

తల్లికి వందనం' పథకంపై తప్పుడు ప్రచారాన్ని నమ్మోద్దు అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ )  : 'తల్లికి వందనం' పథకంపై పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. ఆ పథకం మార్గదర్శకాలను ఇంకా ఖరారు చేయలేదని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. తల్లికి వందనం పథకం కింద రూ.15వేలు రావాలంటే ఇవే మార్గదర్శకాలంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని కోరింది. ఈ పథకం...
Read More...