Nepal youth protests
International 

నేపాల్‌లో హింసాత్మక ఆందోళనలు: 20 మంది మృతి, వందలాది గాయాలు

నేపాల్‌లో హింసాత్మక ఆందోళనలు: 20 మంది మృతి, వందలాది గాయాలు ఖాట్మండూ: నేపాల్‌లో సోషల్ మీడియా నిషేధంపై రాజధాని ఖాట్మండూ Monday ఉద్రిక్తంగా మారింది. కేపీ శర్మ ఓలీ ప్రభుత్వంపై యువత భారీ ఎత్తున నిరసనకు దిగగా.. ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఇప్పటివరకు 20 మంది ప్రాణాలు కోల్పోగా, 200 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటనల నేపథ్యంలో హోంమంత్రి లేఖక్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు....
Read More...