Employee Rights
Andhra Pradesh 

కారుణ్య నియామకాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం తగదు

కారుణ్య నియామకాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం తగదు సాధారణ నియామకాలకు సమాంతరంగా కారుణ్య నియామకాలతో ఉద్యోగాలు భర్తీ చేయాలి ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : రాష్ట్రంలో పలు ప్రభుత్వ శాఖల్లో పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకాల భర్తీ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం  తగదని ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి సురేష్ పేర్కొన్నారు.పంచాయతీరాజ్ శాఖలో...
Read More...
Andhra Pradesh 

ఒక డీఏ కోసం ఇంత హంగామా… కూటమి ప్రభుత్వ హామీలు అసత్యమా?

ఒక డీఏ కోసం ఇంత హంగామా… కూటమి ప్రభుత్వ హామీలు అసత్యమా? -లెక్కల జమాల్ రెడ్డి అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలుగా ఉద్యోగ సంఘాలను పట్టించుకోకపోవడంతో, ఒక్క డీఏ ప్రకటించడం ఉద్యోగులలో తీవ్ర నిరాశకు కారణమైందని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కో-చైర్మన్, ప్రగతిశీల రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లెక్కల జమాల్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం...
Read More...
Andhra Pradesh 

రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె దిశగా సమగ్ర శిక్ష ఉద్యోగులు !

రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె దిశగా సమగ్ర శిక్ష ఉద్యోగులు ! -విజయవాడలో ఘనంగా “దశాబ్ద ఐక్యత – భవిష్యత్తు పోరాట సభ”    విజయవాడ (జర్నలిస్ట్ ఫైల్): విజయవాడలోని ఎంబీవికే విజ్ఞాన్ కేంద్రం, రాఘవయ్య పార్క్ వద్ద ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ & ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ ఆధ్వర్యంలో “దశాబ్ద ఐక్యత – భవిష్యత్తు పోరాట సభ” ఘనంగా నిర్వహించబడింది. రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది సమగ్ర...
Read More...
Andhra Pradesh 

ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయాలి

ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయాలి -కాంట్రాక్ట్ , ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ శ్రీకాకుళం (జర్నలిస్ట్ ఫైల్) : ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తమ హక్కుల కోసం గట్టిగా ఎదురుచూస్తున్నారు. కాంట్రాక్ట్ , ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె. సుమన్ , ప్రధాన కార్యదర్శి ఈ. మధుబాబు శ్రీకాకుళం జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వానికి వినిపించారు....
Read More...
Andhra Pradesh 

న్యాయం కోసం 'ఏపీ జేఏసీ అమరావతి' పోరుబాట !

న్యాయం కోసం 'ఏపీ జేఏసీ అమరావతి' పోరుబాట ! అనేక మంది రిటైర్డ్ ఉద్యోగులు  రావాల్సిన బకాయిలు కోసం ఎదురు చూస్తూనే చనిపోతున్నారు వేల కోట్ల బకాయిలు చెల్లించకుండా ఉద్యోగులను బాధ పెట్టడం మంచిది కాదు  ఉద్యమాల బాట పట్టక ముందే ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి 'ఏపీ జేఏసీ అమరావతి' డిమాండ్ గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్): రాజకీయ అధికారం మారినా, ప్రభుత్వ...
Read More...
Andhra Pradesh 

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వంతో చర్చలు – పరిష్కారాలకు హామీ

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వంతో చర్చలు – పరిష్కారాలకు హామీ అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు ముందుకొచ్చింది. ఉద్యోగుల ఐక్యవేదిక ప్రతినిధులతో సచివాలయాల శాఖ రాష్ట్ర కార్యదర్శి కాటమనేని భాస్కర్ అధ్యక్షతన శుక్రవారం చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో సచివాలయాల శాఖ రాష్ట్ర సంచాలకులు ఎం. శివప్రసాద్, అదనపు కమిషనర్ జి. సూర్యనారాయణ...
Read More...
Andhra Pradesh 

ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చూపాలి

ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చూపాలి అమరావతి (జర్నలిస్ట్ ఫైల్): ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె. సుమన్, అసోసియేట్ అధ్యక్షుడు పి. శివ సైదారావు, ఉపాధ్యక్షుడు గంట సంపత్ కుమార్ ఆధ్వర్యంలో మోడల్ స్కూల్స్, హాస్టల్స్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమావేశం జరిగింది....
Read More...