Employee Associations
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
కారుణ్య నియామకాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం తగదు
Published On
By Journalist File Desk
సాధారణ నియామకాలకు సమాంతరంగా కారుణ్య నియామకాలతో ఉద్యోగాలు భర్తీ చేయాలి
ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్
అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : రాష్ట్రంలో పలు ప్రభుత్వ శాఖల్లో పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకాల భర్తీ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం తగదని ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి సురేష్ పేర్కొన్నారు.పంచాయతీరాజ్ శాఖలో... కూటమి ప్రభుత్వంలో... ఉద్యోగులకు అనుకూల వాతావరణం
Published On
By Journalist File Desk
-డీఏ విడుదల, పదోన్నతుల పరిష్కారం, పాత పెన్షన్ స్కీమ్ అమలు హర్షణీయం-ఉద్యోగుల పట్ల ప్రభుత్వం స్నేహపూర్వక దృక్పథం ప్రదర్శనపై ఏపీ ఎన్జిజిఓ సంఘం ప్రసంశ
గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) : పెండింగ్లో ఉన్న డీఏ బకాయిలలో ఒక విడతను విడుదల చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సానుకూల దృక్పథాన్ని ప్రదర్శించిందని గుంటూరు... గతి తప్పిన డిఏ విధానాన్ని గాడిలో పెట్టిన ప్రభుత్వం
Published On
By Journalist File Desk
- ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్
అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : *ఉద్యోగులకు కేవలం ఒక డిఏ మాత్రమే ప్రకటించడంతో ఉద్యోగులలో కొంత నిరాశ ఉన్నప్పటికీ గత ప్రభుత్వం లో గతి తప్పిన డిఏ విధానాన్ని గాడిలో పెట్టడం హర్షణీయమని ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దేవరపల్లి బాబు పేర్కొన్నారు. అమరావతిలో సురేష్ బాబు ఉద్యోగుల ‘సూపర్ సిక్స్’ హక్కులను వెంటనే అమలు చేయాలి
Published On
By Journalist File Desk
– జిల్లా ఐక్యవేదిక చైర్మన్ చాంద్ బాషా
గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ‘సూపర్ సిక్స్’ ఆరు హక్కులను తక్షణమే అమలు చేయాలని జిల్లా ఐక్యవేదిక చైర్మన్ చాంద్ బాషా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో సోమవారం ఆయన పత్రికా ప్రకటన విడుదల... ఉద్యోగ ఉపాధ్యాయుల జీవితాలు మారేది ఎప్పుడు?
Published On
By Journalist File Desk
అనంతపురం (జర్నలిస్ట్ ఫైల్): రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నా ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు మాత్రం యథాతథంగానే కొనసాగుతున్నాయని రాష్ట్ర ఫ్యాప్టో కో-చైర్మన్, రాష్ట్ర జేఏసీ కో-చైర్మన్ జి. హృదయ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 16 నెలల కిందట ఏర్పడిన కూటమి ప్రభుత్వం నేడు రెండు సంవత్సరాలు దాటుతున్నా అప్పట్లో ఇచ్చిన హామీలు ఎక్కువగా నెరవేరలేదని... IAS,IPS లకే కాదు… అందరికీ 14 శాతం కాంట్రిబ్యూషన్ పెంచాలి: సిపిఎస్ అసోసియేషన్
Published On
By Journalist File Desk
విజయవాడ (జర్నలిస్ట్ ఫైల్) :రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయంపై ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకే సిపిఎస్ కాంట్రిబ్యూషన్ 10 శాతం నుండి 14 శాతానికి పెంచుతూ విడుదల చేసిన జీవో ఆర్టి నెం.1793, తేదీ 28-09-2025 ను సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది.
ఆ... ఉద్యోగులను నిరాశపరిచిన అసెంబ్లీ సమావేశాలు
Published On
By Journalist File Desk
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్, రాష్ట్ర అధ్యక్షులు, నల్లపల్లి విజయ్ భాస్కర్
ఉద్యోగుల ఆర్థిక బకాయిలపై అసెంబ్లీ సమావేశాలలో చర్చించి ఆమోదయోగ్యమైన పరిష్కారం దక్కుతుందని ఎదురుచూసిన ఉద్యోగులందరికీ అసెంబ్లీ సమావేశాలు తీవ్ర నిరాశ మిగిల్చాయని ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లపల్లి విజయభాస్కర్ ఆవేదన వ్యక్తం చేసారు. ఈ సందర్బంగా నల్లపల్లి... 
