ap cm
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
117 జీవోకు ప్రత్యామ్నాయ ఉత్తర్వులపై నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ అసంతృప్తి
Published On
By Journalist File Desk
ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తున్న విధంగా విద్యాశాఖ తాజాగా విడుదల చేసిన ఉత్తర్వులు నంబర్ 21ను వెంటనే ఉపసంహరించుకోవాలని నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ (నాటా) డిమాండ్ చేసింది. గతంలో విడుదలైన 117 జీవోకు ప్రత్యామ్నాయంగా వచ్చిన ఈ ఉత్తర్వులు ఉపాధ్యాయ విద్యా రంగానికి పెను సవాలుగా మారనున్నాయని అసోసియేషన్ అధ్యక్షుడు హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి... పుంగనూరు బాలిక కుటుంబానికి న్యాయం చేస్తాం
Published On
By Journalist File Desk
సీఎం చంద్రబాబు
పుంగనూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) చిత్తూరు జిల్లా పుంగనూరులో హత్యకు గురైన బాలిక కుటుంబానికి న్యాయం చేసి ఆదుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. బాలిక కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని సూచించారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత , మంత్రులు ఫరూఖ్, రాంప్రసాద్రెడ్డి ఆదివారం నాడు పుంగనూరులో బాలిక... పేదలకు పెన్నిధిగా నిలిచిన ముఖ్యమంత్రి సహాయ నిధి
Published On
By Journalist File Desk
గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్
గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) : గుంటూరు తూర్పు నియోజకవర్గం మంగళ దాస్ నగర్ 1వ లైన్ కి చెందిన లంకపల్లి ఇందుమతి అను మహిళ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స కొరకు గుంటూరు తూర్పు మొహమ్మద్ నసీర్ ను సంప్రదించగా ఎమ్మెల్యే నసీర్ పెద్ద మనసుతో ముఖ్యమంత్రి సహాయనిధి... గాంధీ, శాస్త్రి జయంతిపై సీఎం నివాళి
Published On
By Journalist File Desk
అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : జాతిపిత మహాత్మా గాంధీ, స్వాతంత్ర సమరయోధులు, భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు . రాష్ట్ర విభజన కంటే కూడా జగన్ పాలనలోనే ఎక్కువ నష్టం
Published On
By Journalist File Desk
జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు
పాలకొల్లు ( జర్నలిస్ట్ ఫైల్ ) : రాష్ట్ర విభజన కంటే కూడా జగన్ పాలనలోనే ఏపీకి ఎక్కువ నష్టం జరిగిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పర్యటించిన... శివయ్య సన్నిధిలో శాస్త్రోత్తంగా పవిత్రోత్సవాలు
Published On
By Journalist File Desk
గుంటూరు, పెదకాకాని ( జర్నలిస్ట్ ఫైల్ ):-శ్రీ మల్లేశ్వరస్వామి వారి సన్నిధిలో ఆదివారము నుండి మంగళవారము వరకు నిర్వహించుపవిత్రోత్సవములు ఆదివారము ఉదయం శైవాగమ ఆగమము ననుసరించి ఆలయ స్ధానాచార్యులు, ప్రధాన అర్చక, అర్చకస్వాములు, వేదపండితుల పర్యవేక్షణలో శాస్త్రోత్తముగా ప్రారంభించినట్లు ఆలయ ఉపకమీషనరు గోగినేని లీలాకుమార్ తెలిపారు.
ఆదివారము పవిత్రోత్సవముల కార్యక్రమములో ఆలయ ఉపకమీషనరు గోగినేని లీలాకుమార్,... చంద్రబాబు పాలనలో నీటిపారుదల వ్యవస్థ 100రోజుల్లో కళకళ
Published On
By Journalist File Desk
జగన్ ఐదేళ్ల పాలనలో నీరు లేక ప్రాజెక్టులన్నీ వెలవెల
జగన్ సొంత నియోజకవర్గానికి నీరు ఇవ్వలేని అసమర్థుడు
రాయలసీమ నీటి ప్రాజెక్టులన్నీ నిండు కుండలను తలపిస్తున్నాయి
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి
అమరావతి ( జర్నలిస్త్ ఫైల్ ) : వైసీపీ హయాంలో నీటి పారుదల ప్రాజెక్టుల్ని గాలికొదిలేశారని టీడీపీ పొలిట్... టీటీడీని ప్రక్షాళన చేయాల్సిందే
Published On
By Journalist File Desk
మంత్రి నాదెండ్ల మనోహర్
తెనాలి ( జర్నలిస్ట్ ఫైల్ ) : తిరుమల లడ్డూలో కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై రాజకీయ పార్టీల నేతలు, ప్రజాసంఘాలు స్పందిస్తున్నాయి. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. లడ్డూ అపవిత్రంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం... సీఎం రిలీఫ్ ఫండ్ కు ఏఎన్యూ కాంట్రాక్ట్ నాన్ టీచింగ్ సిబ్బంది ఒక రోజు వేతనం
Published On
By Journalist File Desk
గుంటూరు, పెదకాకాని ( జర్నలిస్ట్ ఫైల్ ) : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న కాంట్రాక్టు నాన్ టీచింగ్ సిబ్బంది ఒకరోజు శాలరీ సీఎం రిలీఫ్ ఫండ్ కు ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం ఇంచార్జి రిజిస్ట్రార్ ఆచార్య జీ. సింహాచలంను కలిసి అంగీకార పత్రాన్ని ఆయనకు అందజేశారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం సీఎం... పేదోళ్ళ ఆకలి తీర్చడమే మా లక్ష్యం
Published On
By Journalist File Desk
అన్న క్యాంటీన్లు మాకు ఎంతో పవిత్రం... దేవాలయాలతో సమానం
అన్న క్యాంటీన్ల స్ఫూర్తిగా అన్నదాన కార్యక్రమానికి దాతలు ముందుకు రావాలి
ఇప్పటి వరకూ 175 అన్న క్యాంటీన్లు ప్రారంభించాం...మొత్తం 203కు పెంచుతాంపరిశుభ్రమైన వాతావరణంలో పౌష్టికాహారం అందిస్తున్నాంబుడమేరు వరద బాధితులకు మెరుగైన ప్యాకేజీని ఇచ్చి ఆదుకున్నాంతిరుమల తిరుపతి ప్రతిష్టను గత ప్రభుతం దెబ్బతీసింది...టీటీడీలో... నిందితులు ఎంతటివారైనా చట్టపరంగా శిక్షిస్తాం
Published On
By Journalist File Desk
నటి జెత్వానికి ధైర్యం చెప్పిన హోంమంత్రి
హోంమంత్రి అనితను కలిసిన జెత్వాని
ఐపీఎస్ లపై చర్యలు తీసుకున్నందుకు హోంమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన జెత్వాని కుటుంబం
అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : ముంబయ్ నటి జెత్వాని కేసులో ఎంతటివారున్నా చట్టపరంగా శిక్షపడేలా చేస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. సచివాలయంలోని హోంమంత్రి ఛాంబర్
పేదలకు మంచి వసతులతో గృహాలను మంజూరు చేయండి
Published On
By Journalist File Desk
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పేదలకు పక్కా ఇళ్లు నిర్మించాలని మంత్రి కొలుసు పార్థ సారథిని విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే గళ్లా మాధవిగుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) : గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పేదలకు మంచి వసతులతో గృహాలను మంజూరు చేయాలని, అదేవిధంగా నియోజకవర్గంలో వెనుకబడిన మేదర,రజకులకు మరియు పీకల వాగు కట్ట మీద... 
