Andhra Pradesh
Andhra Pradesh 

త్వరలో రాష్ట్ర లైబ్రరీ డిజిటలైజేషన్ 

త్వరలో రాష్ట్ర లైబ్రరీ డిజిటలైజేషన్  సీఎస్ఆర్ ఫండ్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ముందడులురూ.8 కోట్లతో అభివృద్ధికి చర్యలులైబ్రరీకి ఓల్డ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ చేయూత అభినందనీయంగుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) : గ్రంథాలయాలకు చేయూత విద్యాదానంతో సమానమని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అన్నారు. గుంటూరులోని రాష్ట్ర గ్రంథాలయానికి లైబ్రరీ...
Read More...
Andhra Pradesh 

సచివాలయంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్

సచివాలయంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్ గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్): ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఉగ్రవాద కార్యకలాపాల నిరోధానికి ఆక్టోపస్ బలగాలు శుక్రవారం అర్థరాత్రి మాక్ డ్రిల్ నిర్వహించాయి. రాత్రి 1:30 గంటల సమయంలో తుళ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని వెలగపూడిలో ఉన్న సచివాలయంలో ఈ డ్రిల్‌ జరిగింది. రాష్ట్ర ఐజీ (ఆపరేషన్స్) ఆదేశాలతో, జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో, తుళ్లూరు డీఎస్పీ, ఆక్టోపస్ డీఎస్పీ...
Read More...
Andhra Pradesh 

గుంటూరులో 60 లక్షల విలువైన సెల్‌ఫోన్లు రికవరీ 

గుంటూరులో 60 లక్షల విలువైన సెల్‌ఫోన్లు రికవరీ  సైబర్ నేరాలకు చెక్‌పెట్టిన పోలీసులు    గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) :  జిల్లాలో సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. సెల్‌ఫోన్ల ద్వారా జరిగే మోసాలపై అవగాహన కలిగించడమే లక్ష్యంగా శుక్రవారం పోలీస్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దొంగిలించబడ్డ మరియు పోగొట్టుకున్న...
Read More...
Andhra Pradesh 

నగర ప్రజల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోండి – కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశం

నగర ప్రజల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోండి – కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశం గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్): రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశమున్న నేపథ్యంలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా నగర పాలక సంస్థ అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. వాతావరణ శాఖ సూచనలతో ప్రజారోగ్యం, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ విభాగాల అధికారులతో శుక్రవారం కమిషనర్ ప్రత్యేక సమీక్ష...
Read More...
Andhra Pradesh 

భారత్‌ భద్రతా త్రివిధ దళాలకు ఆధ్యాత్మిక సంఘీభావం తెలుపుదాం..

భారత్‌ భద్రతా త్రివిధ దళాలకు ఆధ్యాత్మిక సంఘీభావం తెలుపుదాం.. భారత సైనిక బలగాలకు మరోసారి ధన్యవాదాలన్న పవన్ కళ్యాణ్అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) :  ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న భారతదేశానికి, మన రక్షణ బలగాల రక్షణ కోసం పూజలు చేస్తున్నట్లు.. వారికి మనతరఫున ఆధ్యాత్మిక సంఘీభావం తెలుపడం అవసరమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ఆపరేషన్ సిందూర్...
Read More...
Andhra Pradesh 

గుంటూరు ఛానల్ పనులు త్వరగా ప్రారంభించాలి

గుంటూరు ఛానల్ పనులు త్వరగా ప్రారంభించాలి   విస్తరణ, భూసేకరణకు నిధులు విడుదల చేసిన ప్రభుత్వంభూసేకరణ సర్వే బాధ్యత కాంట్రాక్ట్ సంస్థ చేపట్టాలిజల వనరుల శాఖ అధికారుల సమావేశంలో పెమ్మసాని గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) :  గుంటూరు ఛానల్ విస్తరణ పనులను త్వరగా ప్రారంభించాలి. అలాగే పూసేకరణ సర్వే పనులతో పాటు త్వరితగతన పనులను ప్రారంభించాలి." అని గ్రామీణ...
Read More...
Andhra Pradesh 

దేశ ప్రగతి టెక్నాలజీతోనే సాధ్యం: కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని

దేశ ప్రగతి టెక్నాలజీతోనే సాధ్యం: కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) :  దేశ ప్రగతి, అభివృద్ధి ఆధునిక సాంకేతికత ద్వారానే సాధ్యమని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. శుక్రవారం గుంటూరులోని ఐటీసీ వెల్కమ్ హోటల్‌లో జరిగిన భూ సర్వే/రీ సర్వే భూ రికార్డుల డిజిటలైజేషన్‌పై రెండో రోజు జాతీయ వర్క్‌షాప్‌ కార్యక్రమంలో ఆయన...
Read More...
Andhra Pradesh 

రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా బీసీ విద్యార్ధుల విజయ భేరి

రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా బీసీ విద్యార్ధుల విజయ భేరి •    బీసీ విద్యార్థుల ఉత్తమ ప్రతిభకు గుర్తింపే ఈ సన్మానాలు •    జూన్ 15 న తల్లికి వందనం ద్వారా రూ. 15,000 అందజేత•    జూన్ నుంచి అన్ని హాస్టల్స్ లో సన్న బియ్యంతో భోజనం•    200 మందికి సర్టిఫికెట్స్, మెమొంటోలు, 22 మందికి నగదు పురస్కారాలు  -    ఎస్. సవిత, రాష్ట్ర...
Read More...
Andhra Pradesh 

ఖాజీల సమస్యల పరిష్కారానికి కృషి  : ఎమ్మెల్యే నసీర్

ఖాజీల సమస్యల పరిష్కారానికి కృషి  : ఎమ్మెల్యే నసీర్   గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) : రాష్ట్రంలో ఖాజీల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అన్నారు. గురువారం గుంటూరు ఆంధ్ర ముస్లిం కళాశాలలో రాష్ట్ర ఖాజీల విస్తృత సమావేశం నిర్వహించారు. ఏపీ మైనారిటీ వ్యవహారాల సలహాదారులు ఎస్ఎం షరీఫ్, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్
Read More...
Andhra Pradesh 

12వ వేతన సవరణపై తక్షణ నిర్ణయం తీసుకోవాలి: ఏపీజీఈఏ

12వ వేతన సవరణపై తక్షణ నిర్ణయం తీసుకోవాలి: ఏపీజీఈఏ గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్): ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉందని, 12వ వేతన సవరణ (పీఆర్సీ) కోసం రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో కమిటీని నియమించాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) గుంటూరు జిల్లా శాఖ డిమాండ్ చేసింది. మే 15, 2025న గుంటూరులో జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఈ...
Read More...
Andhra Pradesh 

రూ.6.53 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందించిన ఎమ్మెల్యే నసీర్

రూ.6.53 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందించిన ఎమ్మెల్యే నసీర్ గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) : అనారోగ్యం కారణంగా ఏ ఒక్కరూ ఇబ్బందులకు గురి కాకూడదని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ఐపీడీ కాలనీకి చెందిన కారంశెట్టి ఆశాజ్యోతి కిడ్నీలు దెబ్బతినడంతో ప్రైవేటు వైద్యశాలలో చికిత్స తీసుకున్నారు. వైద్యం కోసం అప్పులు చేశారు. అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్...
Read More...
Andhra Pradesh 

వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీకి ప్రణాళిక, అవినీతికి అడ్డుకట్ట

వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీకి ప్రణాళిక, అవినీతికి అడ్డుకట్ట అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో గత 11 నెలలుగా జరిగిన పరిణామాలపై గురువారం సమగ్ర సమీక్ష జరిగింది. ఉదయం 10 గంటలకు మొదలై సాయంత్రం 6 గంటల వరకు సాగిన ఈ సమీక్షా సమావేశానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధ్యక్షత వహించారు. ప్రభుత్వ...
Read More...