apgea
Andhra Pradesh 

12వ వేతన సవరణపై తక్షణ నిర్ణయం తీసుకోవాలి: ఏపీజీఈఏ

12వ వేతన సవరణపై తక్షణ నిర్ణయం తీసుకోవాలి: ఏపీజీఈఏ గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్): ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉందని, 12వ వేతన సవరణ (పీఆర్సీ) కోసం రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో కమిటీని నియమించాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) గుంటూరు జిల్లా శాఖ డిమాండ్ చేసింది. మే 15, 2025న గుంటూరులో జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఈ...
Read More...
Andhra Pradesh 

ఏపీజీఈఏ రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి భారీగా సంఘీభావం

ఏపీజీఈఏ రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి భారీగా సంఘీభావం దుగ్గిరాల (జర్నలిస్ట్ ఫైల్): జూన్ 5న విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం లో జరగనున్న ఏపీజీఈఏ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాన్ని జయప్రదం చేయాలని దుగ్గిరాల యూనిట్ నాయకులు పిలుపునిచ్చారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ఆ సమావేశానికి ప్రతినిధులుగా అందరూ హాజరుకావాలని వారు కోరారు. ఈ మేరకు దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయంలో...
Read More...
Andhra Pradesh 

APGEA వివాదం : శ్రీకాంత్ రాజు, ఆస్కార్ రావు వర్గానికి పెరుగుతున్న మద్దతు

APGEA వివాదం : శ్రీకాంత్ రాజు, ఆస్కార్ రావు వర్గానికి పెరుగుతున్న మద్దతు విజయవాడ ( జర్నలిస్ట్ పైల్ ) : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంలో అంతర్గత విభేదాలు ముదిరి, సంఘం స్పష్టంగా రెండు వర్గాలుగా విడిపోయింది. కేఆర్ సూర్యనారాయణ వర్గం ఒకవైపు, శ్రీకాంత్ రాజు – ఆస్కార్ రావుల వర్గం మరోవైపు తాము అసలైన సంఘమని ప్రకటించుకుంటూ వాదన సాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ వివాదం కొనసాగుతున్న...
Read More...
Andhra Pradesh 

30 ఏళ్ల సర్వీసుకు రూ. 3000 పెన్షన్ కూడా లేదు

30 ఏళ్ల సర్వీసుకు రూ. 3000 పెన్షన్ కూడా లేదు ఎన్నికల సంఘం ప్రవర్తనా నియమావళిని అతిక్రమించోద్దు ప్రతి ఒక్క ఉద్యోగి ఎన్నికల సంఘం నిబంధనలను తప్పనిసరిగా పాటించండి ఉద్యోగుల ఐక్య వేదిక అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కేఆర్ సూర్యనారాయణ , బాజీ పటాన్ వేల కోట్ల రూపాయల బకాయిల చెల్లింపు, సీపీఎస్ రద్దు, ఇళ్ల స్ఠలాలు కేటాయింపు, ఈహెచ్ఎస్ అమలుపై  ఉద్యోగుల ఐక్య వేదిక రౌండ్...
Read More...
Andhra Pradesh 

ఉద్యోగులారా... మన ఓటే ... మన భవిష్యత్తుకు భరోసా

ఉద్యోగులారా... మన ఓటే ... మన భవిష్యత్తుకు భరోసా మన ఓటే మన భవిష్యత్తును నిర్దేశిస్తుంది మన భవిష్యత్తు కొరకు... మన కుటుంబ సభ్యుల భవిష్యత్తు కొరకు... మన ఆర్థిక భద్రత కొరకు తప్పనిసరిగా ఓటేయండి ప్రతి ఒక్క ఉద్యోగి ఎన్నికల సంఘం ప్రవర్తనా నియమావళిపై అవగాహన పెంచుకోవాలి ఉద్యోగులు రాజకీయ ప్రచారంలో కార్యకలాపాలలో పాల్గొనకూడదు ఎన్నికల సంఘం నియమావళిని పాటిద్దాం... ఎన్నికల సంఘానికి సహకరిద్దాం...
Read More...
Andhra Pradesh 

ఉద్యోగులారా.. మన ఓటే... మన ఆత్మగౌరవం

ఉద్యోగులారా.. మన ఓటే... మన ఆత్మగౌరవం    ప్రజాస్వామ్య దేశంలో ఓటు వేయడం పౌరుల ప్రధాన కర్తవ్యం    ప్రతి ఒక్కరు ఎన్నికల సంఘం నియమావళిని తప్పనిసరిగా పాటించాలి    ఎన్నికల అనంతరం రానున్న ప్రభుత్వాలు రూ. 25 వేల కోట్ల బకాయిల చెల్లింపులపై ఉద్యోగులకు  స్పష్టత ఇవ్వాలి    అనంతపురంలో ఉద్యోగుల ఐక్యవేదిక అంతర్గత సమావేశం విజయవంతం    ధన్యవాదాలు తెలిపిన ఐక్య వేదిక చైర్మన్, , సెక్రటరీ...
Read More...
Andhra Pradesh 

ఒకటో తారీకు జీతం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే

ఒకటో తారీకు జీతం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే    పెన్షన్ పాలకుల భిక్ష కాదు...పెన్షన్  పొందే హక్కు ఉద్యోగులది    ఉద్యోగుల సమస్యలపై  ఒంగోలులో  రౌండ్ టేబుల్ సమావేశంలో    ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్యవేదిక చైర్మన్ కేఆర్ సూర్యనారాయణ    ఒంగోలు ( జర్నలిస్ట్ ఫైల్ ) 30 రోజులు కష్టపడి పనిచేసిన తరువాత ఒకటో తారీకు జీతం ఇవ్వాల్సిన బాధ్యత ,  30 సంవత్సరాలు...
Read More...
Andhra Pradesh 

ఉద్యోగులారా ... మన ఓటే... మన భవిష్యత్తు

ఉద్యోగులారా ... మన ఓటే... మన భవిష్యత్తు    ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి       విజయనగరం ( జర్నలిస్ట్ ఫైల్ ) : ఉద్యోగుల భవిష్యత్తును నిర్దేశించించేది మన ఓటే అన్న వాస్తవాన్ని ప్రతి ఒక్క ఉద్యోగి గుర్తుంచుకొని...ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులందరు తప్పనిసరిగా వంద శాతం ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్య వేదిక అధ్యక్ష,...
Read More...
Andhra Pradesh 

ఉద్యోగుల కోసం నేను ఉన్నాను యాత్ర

ఉద్యోగుల కోసం నేను ఉన్నాను యాత్ర   గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) మార్చి 21 : ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను తెలుసుకునేందుకు, అండగా నిలిచేందుకు ఏప్రిల్ 5 తర్వాత ' మీ కోసం నేను ఉన్నాను' యాత్ర నిర్వహించనున్నట్లు 'ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం'  గుంటూరు జిల్లా అధ్యక్షులు చాంద్ భాషా వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యవర్గాన్ని...
Read More...