Infrastructure development
Andhra Pradesh 

గుంటూరు ఛానల్ పనులు త్వరగా ప్రారంభించాలి

గుంటూరు ఛానల్ పనులు త్వరగా ప్రారంభించాలి   విస్తరణ, భూసేకరణకు నిధులు విడుదల చేసిన ప్రభుత్వంభూసేకరణ సర్వే బాధ్యత కాంట్రాక్ట్ సంస్థ చేపట్టాలిజల వనరుల శాఖ అధికారుల సమావేశంలో పెమ్మసాని గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) :  గుంటూరు ఛానల్ విస్తరణ పనులను త్వరగా ప్రారంభించాలి. అలాగే పూసేకరణ సర్వే పనులతో పాటు త్వరితగతన పనులను ప్రారంభించాలి." అని గ్రామీణ...
Read More...
Andhra Pradesh 

ప్రతి గ్రామంలో అభివృద్ధి కనిపించేలా చేస్తాం 

ప్రతి గ్రామంలో అభివృద్ధి కనిపించేలా చేస్తాం    ప్రత్తిపాడు ( జర్నలిస్ట్ ఫైల్ ) :ప్రత్తిపాడు మండలంలోని తిమ్మాపురం గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో నిర్మితమైన బహుళ ప్రయోజన సౌకర్య గోదాం బుధవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా, స్థానిక ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తో ఈ...
Read More...
Andhra Pradesh 

గుంటూరు నగరానికి 24/7 త్రాగునీటి సరఫరా లక్ష్యంగా అమృత్‌ 2.0 ప్రణాళిక

గుంటూరు నగరానికి 24/7 త్రాగునీటి సరఫరా లక్ష్యంగా అమృత్‌ 2.0 ప్రణాళిక గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) :  గుంటూరు నగరంలోని ప్రతి ప్రాంతానికి త్రాగునీరు సమగ్రంగా అందించేందుకు చర్యలు చేపట్టామని మేయర్ కోవెలమూడి రవీంద్ర వెల్లడించారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన స్టేక్‌హోల్డర్ల సమావేశంలో డిపీఆర్‌పై సలహాలు, సూచనలు స్వీకరించడంపై సమావేశం నిర్వహించారు. సమావేశానికి కమిషనర్ పులి శ్రీనివాసులు అధ్యక్షత వహించారు. అమృత్‌ 2.0...
Read More...