Cricket News
Sports 

2027 వన్డే వరల్డ్ కప్‌లో రోహిత్, కోహ్లీల ఆడటం అనుమానమే: సునీల్ గవాస్కర్

2027 వన్డే వరల్డ్ కప్‌లో రోహిత్, కోహ్లీల ఆడటం అనుమానమే: సునీల్ గవాస్కర్ 2027 వన్డే వరల్డ్ కప్‌ వరకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల క్రికెట్ ప్రయాణం కొనసాగుతుందా అనే విషయంపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్పోర్ట్స్ టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన గవాస్కర్ – "ఆ ఇద్దరూ వన్డే వరల్డ్ కప్ 2027లో పాల్గొంటారా అన్నది డౌట్‌గానే ఉంది" అని పేర్కొన్నారు....
Read More...
Sports 

వైట్ జెర్సీకి వీడ్కోలు పలికిన కోహ్లీ

వైట్ జెర్సీకి వీడ్కోలు పలికిన కోహ్లీ ముంబై: భారత క్రికెట్ అభిమానులకు కింగ్ విరాట్ కోహ్లీ షాకింగ్ వార్త చెప్పాడు. టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు సోష‌ల్ మీడియా వేదికగా కోహ్లీ ప్రకటించాడు. ఈ నిర్ణయం అభిమానులను కలచివేసింది. ఇకపై వైట్ జెర్సీలో తమ అభిమాన క్రికెటర్‌ని చూడలేమని భావించిన అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు. కొందరు మాత్రం కోహ్లీ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తూ...
Read More...
Sports 

విరాట్ కోహ్లీ టెస్టులకు గుడ్‌బై

విరాట్ కోహ్లీ టెస్టులకు గుడ్‌బై న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. రోహిత్ శర్మ బాటలోనే కోహ్లీ కూడా తన టెస్టు ప్రయాణానికి తెరదించారు. సోమవారం సోష‌ల్ మీడియాలో పోస్టు చేసి ఈ విష‌యాన్ని అభిమానులతో పంచుకున్నారు. భారత్ తరఫున 14 ఏళ్లపాటు టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించడం గర్వంగా భావిస్తున్నానని కోహ్లీ...
Read More...
Sports 

ఐపిఎల్ 2025: బిసిసిఐ తిరిగి ప్రారంభానికి సిద్ధం

ఐపిఎల్ 2025: బిసిసిఐ తిరిగి ప్రారంభానికి సిద్ధం భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతల కారణంగా తాత్కాలికంగా వాయిదా వేసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2025, ఇప్పుడు ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో తిరిగి ప్రారంభించే అవకాశం ఏర్పడింది. ఈ మేరకు బిసిసిఐ (BCCI) అన్ని ఫ్రాంచైజీలకు కొత్త ఆదేశాలు ఇచ్చింది. బిసిసిఐ ఆదేశాలు ఈ కొత్త ఆదేశాల ప్రకారం,...
Read More...