Andhra Pradesh Education
National 

సిబిఎస్‌ఇ 12వ తరగతి ఫలితాలు విడుదల – విజయవాడ టాప్‌

సిబిఎస్‌ఇ 12వ తరగతి ఫలితాలు విడుదల – విజయవాడ టాప్‌   సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సిబిఎస్‌ఇ) 12వ తరగతి ఫలితాలను మంగళవారం విడుదల చేసింది. ఈసారి మొత్తం ఉత్తీర్ణత శాతం 88.39 శాతంగా నమోదైంది. ఇది గతేడాది కంటే 0.41 శాతం అధికం. బాలికలు మరోసారి బాలురపై ఆధిపత్యం చూపారు. ఈసారి 91 శాతం బాలికలు ఉత్తీర్ణులయ్యారు. ఇది బాలుర కంటే 5.94 శాతం...
Read More...
Andhra Pradesh 

ఏపీలో గెస్ట్ లెక్చరర్లకు జీతాలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం 

ఏపీలో గెస్ట్ లెక్చరర్లకు జీతాలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం  అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ చొరవతో గెస్ట్ లెక్చరర్ లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లకు జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇవాళ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం గంటకు...
Read More...