Andhra Pradesh Education
Andhra Pradesh 

ఉపాధ్యాయులు విలువలతో కూడిన విద్య బోధించాలి

ఉపాధ్యాయులు విలువలతో కూడిన విద్య బోధించాలి    గుంటూరు,(జర్నలిస్ట్ ఫైల్) : ఉపాధ్యాయులు కేవలం పాఠ్యపుస్తక జ్ఞానాన్ని మాత్రమే కాకుండా విలువలతో కూడిన విద్యను కూడా బోధించాల‌ని మాజీ శాసన మండలి సభ్యుడు డాక్టర్ ఏ.ఎస్. రామకృష్ణ అన్నారు. పట్టాభిపురం మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయురాలు గుమ్మడి సుశీల మాధవి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా పురస్కారం...
Read More...
Andhra Pradesh 

మెడికల్ కాలేజీలపై బహిరంగ చర్చకు సిద్ధం

మెడికల్ కాలేజీలపై బహిరంగ చర్చకు సిద్ధం ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్నారంటూ వైసీపీ ఆరోపణలు తప్పుడు అని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. పీపీపీ విధానంలో కాలేజీల నిర్మాణం ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటుంది. జాగన్ హయాంలో అర్థాంతరంగా ఆగిపోయిన ప్రాజెక్టులను కూటమి ప్రభుత్వం వేగవంతం చేస్తోందని, పేదలకు ఉచిత వైద్య సేవలు అందించనున్నట్లు చెప్పారు. ప్రతి కాలేజీ 420 పడకల ఆసుపత్రి, నాణ్యమైన మౌలిక సదుపాయాలతో ప్రభుత్వ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుందని, వైసీపీ తప్పుడు ప్రచారంతో ప్రజలను మభ్యపెడుతున్నందుకు సవాల్ విసిరారు.
Read More...
National 

సిబిఎస్‌ఇ 12వ తరగతి ఫలితాలు విడుదల – విజయవాడ టాప్‌

సిబిఎస్‌ఇ 12వ తరగతి ఫలితాలు విడుదల – విజయవాడ టాప్‌   సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సిబిఎస్‌ఇ) 12వ తరగతి ఫలితాలను మంగళవారం విడుదల చేసింది. ఈసారి మొత్తం ఉత్తీర్ణత శాతం 88.39 శాతంగా నమోదైంది. ఇది గతేడాది కంటే 0.41 శాతం అధికం. బాలికలు మరోసారి బాలురపై ఆధిపత్యం చూపారు. ఈసారి 91 శాతం బాలికలు ఉత్తీర్ణులయ్యారు. ఇది బాలుర కంటే 5.94 శాతం...
Read More...
Andhra Pradesh 

ఏపీలో గెస్ట్ లెక్చరర్లకు జీతాలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం 

ఏపీలో గెస్ట్ లెక్చరర్లకు జీతాలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం  అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ చొరవతో గెస్ట్ లెక్చరర్ లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లకు జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇవాళ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం గంటకు...
Read More...