PIB clarification
National 

భారత్‌పై పాక్‌ దుష్ప్రచారం – పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ ఖండన

భారత్‌పై పాక్‌ దుష్ప్రచారం – పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ ఖండన న్యూఢిల్లీ: ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత పెద్ద ఎత్తున ఫేక్‌ ప్రచారానికి తెరలేపిన పాకిస్థాన్‌ దాన్ని ఆపకుండా కొనసాగిస్తోంది. సోషల్‌ మీడియాలో భారత్‌పై దుష్ప్రచారం చేస్తూ, పలు అనుకూల ఎక్స్‌ హ్యాండిళ్ల ద్వారా ఒకే తరహా పోస్టులు షేర్‌ అవుతున్నాయి. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది మధ్య విభేదాలు ఉన్నాయంటూ...
Read More...