Hyderabad News
Telangana 

గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు రద్దు – హైకోర్టు సంచలన తీర్పు

గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు రద్దు – హైకోర్టు సంచలన తీర్పు హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఇటీవల విడుదలైన గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను రద్దు చేస్తూ మంగళవారం సంచలన తీర్పు ఇచ్చింది. మెయిన్స్ పరీక్ష పేపర్లను రీవాల్యుయేషన్ చేయాలని, ఆ రీవాల్యుయేషన్ ఆధారంగా ఫలితాలు ప్రకటించాలని టిజిపిఎస్‌సి ఆదేశించింది. రీవాల్యుయేషన్ సాధ్యం కానట్లయితే మళ్లీ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది....
Read More...
Telangana 

కాంగ్రెస్ వలన పాలమూరు వెనుకబాటు – కెటిఆర్

కాంగ్రెస్ వలన పాలమూరు వెనుకబాటు – కెటిఆర్ హైదరాబాద్: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు వెనుకబాటుకు కాంగ్రెస్, టిడిపి కారణమని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ మండిపడ్డారు. పాలమూరు ప్రజలు సిఎం రేవంత్ రెడ్డి మీద నమ్మకంతో 12 సీట్లు ఇచ్చారని గుర్తుచేశారు. జడ్చర్లలో మీడియాతో మాట్లాడిన కెటిఆర్, “మేము పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తి చేశాం. ఇంకా 10 శాతం పనులు ముగిస్తే...
Read More...
Telangana 

తెలంగాణ తలసరి ఆదాయ రాష్ట్రం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

తెలంగాణ తలసరి ఆదాయ రాష్ట్రం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క "డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించినట్లుగా, దేశంలో తలసరి ఆదాయంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ప్రతి వ్యక్తి సగటు ఆదాయం రూ. 3.87 లక్షలతో నమోదయిందని తెలిపారు. కర్ణాటక, హర్యానాలను అధిగమించి ఐదు సంవత్సరాల తర్వాత ఈ ఘనత సాధించబడింది. మొదటి క్వార్టర్‌లోనే రాష్ట్ర ప్రాధాన్య రంగ రుణాల లక్ష్యాల్లో 33.64% సాధన గర్వకారణం. రైతులు, మహిళలకు, స్వయం సహాయక సంఘాలకు బ్యాంకులు మరింత రుణ సహాయం అందించాలి అని డిప్యూటీ సీఎం సూచించారు. హ్యామ్ ప్రాజెక్ట్ ద్వారా 13,000 కిలోమీటర్ల అంతర్గత రహదారుల నిర్మాణం జరుగుతోందని, ఇది రాష్ట్రానికి మౌలిక వసతులు అందించుతుందని పేర్కొన్నారు. ఈ వార్షిక ప్రాజెక్టుల్లో సిడి రేషియో 126.50%గా నమోదయింది. రాష్ట్రంలో నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతున్నందున, ఒక్కో ఇంటికి ఐదు లక్షల రుణాలను బ్యాంకులు అందించాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం హైహ్లైట్ చేశార
Read More...

మేడారం అభివృద్ధి పనులకు 100 రోజుల గడువు

మేడారం అభివృద్ధి పనులకు 100 రోజుల గడువు హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని దేవాలయాల అభివృద్ధి పనుల్లో స్థానిక సెంటిమెంట్, పూజారుల అభిప్రాయాలను గౌరవిస్తూ, వాటిని పరిగణనలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని సిఎం నివాసంలో మేడారం, బాసర ఆలయాల అభివృద్ధి సమీక్ష నిర్వహించారు. మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ...
Read More...
Telangana 

రేవంత్ సర్కార్‌కి తలతోకలేదని బీజేపీ ఎంపీ ఈటల ఫైర్

రేవంత్ సర్కార్‌కి తలతోకలేదని బీజేపీ ఎంపీ ఈటల ఫైర్ హైదరాబాద్‌ ( జర్నలిస్ట్ ఫైల్ ) : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మరోసారి మండిపడ్డారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని పూజిత అపార్ట్‌మెంట్‌కు హైడ్రా నోటీసులు జారీ చేసిన విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత నివాసితులను పరామర్శించేందుకు అక్కడికి వెళ్లిన ఈటల, మీడియాతో మాట్లాడుతూ... ‘‘ఈ ప్రభుత్వానికి...
Read More...