Political News
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
జగన్ మళ్ళీ సీఎం కావడమే అంతిమ లక్ష్యం - ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి
Published On
By Journalist File Desk
-అనుబంధ విభాగాల నేతలకు అప్పిరెడ్డి దిశానిర్దేశం
గుంటూరు(జర్నలిస్ట్ ఫైల్) : "ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన పెంపొందించాలి. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ఎళ్ళవేళలా ముందుండాలి. అదే సమయంలో పార్టీని మరింత బలోపేతం చేయాలి." అని శాసనమండలి సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి నూతనంగా నియమితులైన... గుంటూరులో పాంగి రాజారావుకు ఘన స్వాగతం
Published On
By Journalist File Desk
గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) : బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పాంగి రాజారావు తొలిసారి గుంటూరు జిల్లా పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు ఆయనకు సాదర స్వాగతం పలికి ఘనంగా సన్మానం చేశారు.
జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాంగి రాజారావు మాట్లాడుతూ – ఎస్టీ నాయకులను గుర్తించి బీజేపీలోకి చేర్చి... డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
Published On
By Journalist File Desk
విజయవాడ (జర్నలిస్ట్ ఫైల్): గత కొన్ని రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన నివాసంలో పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు పవన్ కల్యాణ్ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు.
ముఖ్యమంత్రి ఈ పరామర్శలో ఉప ముఖ్యమంత్రి పట్ల... ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రారంభం
Published On
By Journalist File Desk
న్యూఢిల్లీ: భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ మంగళవారం ఉదయం పార్లమెంట్ హౌస్లో అధికారికంగా ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోడీ తొలి ఓటు వేశారు. పార్లమెంట్ ఉభయసభల సభ్యులు మరియు ఎంపీలతో కూడిన ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా ఈ ఎన్నిక జరుగుతుంది. ఎంపీలు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు తమ ఓట్లను... రేవంత్ సర్కార్కి తలతోకలేదని బీజేపీ ఎంపీ ఈటల ఫైర్
Published On
By Journalist File Desk
హైదరాబాద్ ( జర్నలిస్ట్ ఫైల్ ) : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మరోసారి మండిపడ్డారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని పూజిత అపార్ట్మెంట్కు హైడ్రా నోటీసులు జారీ చేసిన విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత నివాసితులను పరామర్శించేందుకు అక్కడికి వెళ్లిన ఈటల, మీడియాతో మాట్లాడుతూ... ‘‘ఈ ప్రభుత్వానికి... 
