Operation Sindoor
Andhra Pradesh 

భారత్‌ భద్రతా త్రివిధ దళాలకు ఆధ్యాత్మిక సంఘీభావం తెలుపుదాం..

భారత్‌ భద్రతా త్రివిధ దళాలకు ఆధ్యాత్మిక సంఘీభావం తెలుపుదాం.. భారత సైనిక బలగాలకు మరోసారి ధన్యవాదాలన్న పవన్ కళ్యాణ్అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) :  ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న భారతదేశానికి, మన రక్షణ బలగాల రక్షణ కోసం పూజలు చేస్తున్నట్లు.. వారికి మనతరఫున ఆధ్యాత్మిక సంఘీభావం తెలుపడం అవసరమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ఆపరేషన్ సిందూర్...
Read More...
National 

షోపియ‌న్‌లో ఎన్‌కౌంటర్‌ : ముగ్గురు ఉగ్రవాదులు హతం

షోపియ‌న్‌లో ఎన్‌కౌంటర్‌ : ముగ్గురు ఉగ్రవాదులు హతం శ్రీనగర్‌ : ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులకు ఎదురుదెబ్బ తగిలింది. షోపియన్‌ జిల్లా అటవీ ప్రాంతంలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. మరో ఉగ్రవాది దాగి ఉండొచ్చన్న అనుమానంతో సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతోంది. నిఘా వర్గాల సమాచారం మేరకు సోమవారం ఉదయం కుల్గాం జిల్లాలో భద్రతా దళాలు జల్లెడ...
Read More...
National 

ఆదంపుర్‌ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

ఆదంపుర్‌ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ   దేశంలో రెండో అతిపెద్దదైన పంజాబ్‌లోని ఆదంపుర్‌ వైమానిక స్థావరాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం సందర్శించారు. ఉదయం ఈ స్థావరానికి చేరుకున్న ఆయన వాయుసేన అధికారులతో ముచ్చటించారు. వారి శ్రమను ప్రశంసిస్తూ భుజం తట్టి అభినందించారు. ఈ సందర్భంగా వాయుసేన సిబ్బంది ఆపరేషన్‌ సిందూర్‌ విశేషాలను ప్రధానితో పంచుకున్నారు. దాదాపు గంటన్నరకు పైగా స్థావరంలో గడిపిన...
Read More...
National 

ఉగ్ర శిబిరాల లక్ష్యాలను ఖచ్చితంగా తాకాం

ఉగ్ర శిబిరాల లక్ష్యాలను ఖచ్చితంగా తాకాం ఆపరేషన్ సింధూర్ విజయవంతంపాక్‌లోని నూర్‌ఖాన్, రహీమ్‌యార్‌ఖాన్ ఎయిర్‌బేస్‌లపై దాడిభారత్‌ ధీటుగా సమాధానం చెప్పిందన్న రక్షణశాఖ న్యూఢిల్లీ: ఆపరేషన్ సింధూర్(Operation Sindoor) సందర్భంగా భారత్ చేపట్టిన ప్రతిఘాత దాడులపై రక్షణశాఖ అధికారులు సోమవారం కీలక విషయాలను వెల్లడించారు. మే 7న పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై జరిపిన ఆపరేషన్ విజ్ఞతతో కూడుకున్నదని పేర్కొన్నారు. ఈ మేరకు...
Read More...
Sports 

భారత మిస్సైల్ దాడి నుండి ఆస్ట్రేలియా క్రికెటర్లు తృటిలో తప్పించుకున్నారు

భారత మిస్సైల్ దాడి నుండి ఆస్ట్రేలియా క్రికెటర్లు తృటిలో తప్పించుకున్నారు భారత్ మరియు పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత క్షిపణి దాడి నుండి పలువురు ఆస్ట్రేలియా క్రికెటర్లు తృటిలో తప్పించుకున్నారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ మిగిలిన మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించేందుకు పాక్ క్రికెట్ బోర్డు నిర్ణయించిన తర్వాత, ఆటగాళ్లను చార్టర్ విమానంలో దుబాయ్‌కు తరలించారు. ఆపరేషన్ సిందూర్ అనంతరం పాకిస్థాన్ సైనిక స్థావరాలపై భారత్ క్షిపణి...
Read More...