ఆదంపుర్‌ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్‌ దుష్ప్రచారానికి ఘాటుగా సమాధానం

ఆదంపుర్‌ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

 దేశంలో రెండో అతిపెద్దదైన పంజాబ్‌లోని ఆదంపుర్‌ వైమానిక స్థావరాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం సందర్శించారు. ఉదయం ఈ స్థావరానికి చేరుకున్న ఆయన వాయుసేన అధికారులతో ముచ్చటించారు. వారి శ్రమను ప్రశంసిస్తూ భుజం తట్టి అభినందించారు.

ఈ సందర్భంగా వాయుసేన సిబ్బంది ఆపరేషన్‌ సిందూర్‌ విశేషాలను ప్రధానితో పంచుకున్నారు. దాదాపు గంటన్నరకు పైగా స్థావరంలో గడిపిన మోదీ, త్రిశూల్‌ చిత్రం ఉన్న ప్రత్యేక టోపీ ధరించి ఆకట్టుకున్నారు.

ఇక ఇటీవల ఆదంపుర్‌ స్థావరంపై దాడి జరిగినట్లు పాకిస్థాన్‌ తప్పుడు ప్రచారం చేసింది. దీనికి గట్టి సమాధానంగా స్వయంగా స్థావరానికి చేరుకుని అక్కడ పరిస్థితులు సమీక్షించారు ప్రధాని. పాక్‌ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేలా సందేశమిచ్చారు.

About The Author

Latest News

త్వరలో రాష్ట్ర లైబ్రరీ డిజిటలైజేషన్  త్వరలో రాష్ట్ర లైబ్రరీ డిజిటలైజేషన్ 
సీఎస్ఆర్ ఫండ్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ముందడులురూ.8 కోట్లతో అభివృద్ధికి చర్యలులైబ్రరీకి ఓల్డ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ చేయూత అభినందనీయంగుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ గుంటూరు (...
సచివాలయంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్
గుంటూరులో 60 లక్షల విలువైన సెల్‌ఫోన్లు రికవరీ 
నగర ప్రజల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోండి – కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశం
భారత్‌ భద్రతా త్రివిధ దళాలకు ఆధ్యాత్మిక సంఘీభావం తెలుపుదాం..
గుంటూరు ఛానల్ పనులు త్వరగా ప్రారంభించాలి
దేశ ప్రగతి టెక్నాలజీతోనే సాధ్యం: కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని