Andhra Pradesh government
Andhra Pradesh 

 ‘మొంథా’ తుఫాన్ వస్తోంది... అప్రమత్తంగా ఉండండి

  ‘మొంథా’ తుఫాన్ వస్తోంది... అప్రమత్తంగా ఉండండి •    *ఎక్కడా ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకూడదు* •    *ముందస్తు జాగ్రత్త చర్యలతో తక్షణం సన్నద్ధమవ్వండి* •    *అత్యవసర సేవలకు ఆటంకం లేకుండా అధికార యంత్రాంగం పనిచేయాలి* •    *జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం* •    *వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్‌తో సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్* *అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్...
Read More...
Andhra Pradesh 

కారుణ్య నియామకాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం తగదు

కారుణ్య నియామకాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం తగదు సాధారణ నియామకాలకు సమాంతరంగా కారుణ్య నియామకాలతో ఉద్యోగాలు భర్తీ చేయాలి ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : రాష్ట్రంలో పలు ప్రభుత్వ శాఖల్లో పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకాల భర్తీ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం  తగదని ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి సురేష్ పేర్కొన్నారు.పంచాయతీరాజ్ శాఖలో...
Read More...
Andhra Pradesh 

ప్రెవేటు ట్రావెల్స్‌పై అరికట్టండి — ఆర్టీసీ సర్వీసులు దూరప్రాంతాలకు విస్తరించాలి

ప్రెవేటు ట్రావెల్స్‌పై అరికట్టండి — ఆర్టీసీ సర్వీసులు దూరప్రాంతాలకు విస్తరించాలి -ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : ప్రెవేటు ట్రావెల్స్‌ బస్సులను ప్రభుత్వం కట్టడి చేసి, ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించే విధంగా ఆర్టీసీ సేవలను దూరప్రాంతాలకు విస్తరించాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేసింది. భారత్‌లో అత్యంత సురక్షిత ప్రజారవాణా సంస్థగా నిలిచింది ఏపీఎస్‌ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు...
Read More...
Andhra Pradesh 

డీఏ పెంపుపై ఉపాధ్యాయ, ఉద్యోగుల వర్గాల్లో ఆనందం

డీఏ పెంపుపై ఉపాధ్యాయ, ఉద్యోగుల వర్గాల్లో ఆనందం - నోబుల్ టీచర్స్ అసోసియేషన్ అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుకగా ఒక డీఏ విడుదల చేయడం, పాత పెన్షన్ అమలు, చైల్డ్ కేర్ లీవ్, ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులు వంటి కీలక నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సానుకూల సంకేతాలను ఇచ్చారని నోబుల్ టీచర్స్...
Read More...
Andhra Pradesh 

థాంక్యూ సీఎం సార్… డీఏ పెంపుపై టీఎన్‌యూఎస్ కృతజ్ఞతలు

థాంక్యూ సీఎం సార్… డీఏ పెంపుపై టీఎన్‌యూఎస్ కృతజ్ఞతలు అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుకగా ఒక డీఏను విడుదల చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో సంతోషం నెలకొంది. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రి వర్గ ఉపసంఘం చర్చించగా, అనంతరం ముఖ్యమంత్రి స్వయంగా చర్చించి పలు కీలక ప్రయోజనాలకు అంగీకారం తెలపడం హర్షణీయమని...
Read More...
Andhra Pradesh 

కూటమి ప్రభుత్వంలో... ఉద్యోగులకు అనుకూల వాతావరణం

కూటమి ప్రభుత్వంలో... ఉద్యోగులకు అనుకూల వాతావరణం -డీఏ విడుదల, పదోన్నతుల పరిష్కారం, పాత పెన్షన్ స్కీమ్ అమలు హర్షణీయం-ఉద్యోగుల పట్ల ప్రభుత్వం స్నేహపూర్వక దృక్పథం ప్రదర్శనపై ఏపీ ఎన్జిజిఓ సంఘం  ప్రసంశ గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) : పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలలో ఒక విడతను విడుదల చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సానుకూల దృక్పథాన్ని ప్రదర్శించిందని గుంటూరు...
Read More...
Andhra Pradesh 

గతి తప్పిన డిఏ విధానాన్ని గాడిలో పెట్టిన ప్రభుత్వం

గతి తప్పిన డిఏ విధానాన్ని గాడిలో పెట్టిన ప్రభుత్వం - ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్   అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : *ఉద్యోగులకు కేవలం ఒక డిఏ మాత్రమే ప్రకటించడంతో ఉద్యోగులలో కొంత నిరాశ ఉన్నప్పటికీ గత ప్రభుత్వం లో గతి తప్పిన డిఏ విధానాన్ని గాడిలో పెట్టడం హర్షణీయమని ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దేవరపల్లి బాబు పేర్కొన్నారు. అమరావతిలో సురేష్ బాబు
Read More...

డీఏ ఇస్తున్నాం... ఆర్థిక వెసులుబాటు రాగానే పీఆర్సీ కూడా...

డీఏ ఇస్తున్నాం... ఆర్థిక వెసులుబాటు రాగానే పీఆర్సీ కూడా... దివాళీ కానుకగా డీఏ ప్రకటించిన సీఎం — నవంబరు 1న ఖాతాల్లో జమ పోలీసులకి రూ.210 కోట్లు — 60 రోజుల్లో హెల్త్ సిస్టం స్ట్రీమ్‌లైన్ ఆర్టీసీ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న ప్రమోషన్లు క్లియర్ చేస్తాం 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్స్ రిటైర్మెంట్ వరకు వినియోగించుకునే అవకాశం కల్పిస్తాం చైల్డ్ కేర్ లీవ్స్...
Read More...
Andhra Pradesh 

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వంతో చర్చలు – పరిష్కారాలకు హామీ

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వంతో చర్చలు – పరిష్కారాలకు హామీ అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు ముందుకొచ్చింది. ఉద్యోగుల ఐక్యవేదిక ప్రతినిధులతో సచివాలయాల శాఖ రాష్ట్ర కార్యదర్శి కాటమనేని భాస్కర్ అధ్యక్షతన శుక్రవారం చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో సచివాలయాల శాఖ రాష్ట్ర సంచాలకులు ఎం. శివప్రసాద్, అదనపు కమిషనర్ జి. సూర్యనారాయణ...
Read More...
Andhra Pradesh 

IAS,IPS లకే కాదు… అందరికీ 14 శాతం కాంట్రిబ్యూషన్ పెంచాలి: సిపిఎస్‌ అసోసియేషన్

IAS,IPS లకే కాదు… అందరికీ 14 శాతం కాంట్రిబ్యూషన్ పెంచాలి: సిపిఎస్‌ అసోసియేషన్ విజయవాడ (జర్నలిస్ట్ ఫైల్) :రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయంపై ఏపీ సిపిఎస్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులకే సిపిఎస్‌ కాంట్రిబ్యూషన్‌ 10 శాతం నుండి 14 శాతానికి పెంచుతూ విడుదల చేసిన జీవో ఆర్‌టి నెం.1793, తేదీ 28-09-2025 ను సిపిఎస్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. ఆ...
Read More...
Andhra Pradesh 

జీవితాంతం ప్రభుత్వానికి సేవ చేసిన పెన్షనర్లకు అండగా ఉండాలి

జీవితాంతం ప్రభుత్వానికి సేవ చేసిన పెన్షనర్లకు అండగా ఉండాలి విజయవాడ (జర్నలిస్ట్ ఫైల్) : “జీవితాంతం ప్రభుత్వానికి సేవ చేసి, చివరి దశలో మాకు కనీస న్యాయం చేయండి” ... ఇదే పెన్షనర్ల వినతి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ను ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు సుబ్బరాయన్ పాలంకి, జెఎసి చైర్మన్ చిహెచ్ పురుషోత్తమ నాయుడు నేతృత్వంలోని ప్రతినిధి బృందం కలసి తమ ఆవేదనను...
Read More...
Andhra Pradesh 

ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చూపాలి

ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చూపాలి అమరావతి (జర్నలిస్ట్ ఫైల్): ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె. సుమన్, అసోసియేట్ అధ్యక్షుడు పి. శివ సైదారావు, ఉపాధ్యక్షుడు గంట సంపత్ కుమార్ ఆధ్వర్యంలో మోడల్ స్కూల్స్, హాస్టల్స్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమావేశం జరిగింది....
Read More...