Andhra Pradesh government
Andhra Pradesh 

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వంతో చర్చలు – పరిష్కారాలకు హామీ

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వంతో చర్చలు – పరిష్కారాలకు హామీ అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు ముందుకొచ్చింది. ఉద్యోగుల ఐక్యవేదిక ప్రతినిధులతో సచివాలయాల శాఖ రాష్ట్ర కార్యదర్శి కాటమనేని భాస్కర్ అధ్యక్షతన శుక్రవారం చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో సచివాలయాల శాఖ రాష్ట్ర సంచాలకులు ఎం. శివప్రసాద్, అదనపు కమిషనర్ జి. సూర్యనారాయణ...
Read More...
Andhra Pradesh 

IAS,IPS లకే కాదు… అందరికీ 14 శాతం కాంట్రిబ్యూషన్ పెంచాలి: సిపిఎస్‌ అసోసియేషన్

IAS,IPS లకే కాదు… అందరికీ 14 శాతం కాంట్రిబ్యూషన్ పెంచాలి: సిపిఎస్‌ అసోసియేషన్ విజయవాడ (జర్నలిస్ట్ ఫైల్) :రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయంపై ఏపీ సిపిఎస్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులకే సిపిఎస్‌ కాంట్రిబ్యూషన్‌ 10 శాతం నుండి 14 శాతానికి పెంచుతూ విడుదల చేసిన జీవో ఆర్‌టి నెం.1793, తేదీ 28-09-2025 ను సిపిఎస్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. ఆ...
Read More...
Andhra Pradesh 

జీవితాంతం ప్రభుత్వానికి సేవ చేసిన పెన్షనర్లకు అండగా ఉండాలి

జీవితాంతం ప్రభుత్వానికి సేవ చేసిన పెన్షనర్లకు అండగా ఉండాలి విజయవాడ (జర్నలిస్ట్ ఫైల్) : “జీవితాంతం ప్రభుత్వానికి సేవ చేసి, చివరి దశలో మాకు కనీస న్యాయం చేయండి” ... ఇదే పెన్షనర్ల వినతి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ను ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు సుబ్బరాయన్ పాలంకి, జెఎసి చైర్మన్ చిహెచ్ పురుషోత్తమ నాయుడు నేతృత్వంలోని ప్రతినిధి బృందం కలసి తమ ఆవేదనను...
Read More...
Andhra Pradesh 

ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చూపాలి

ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చూపాలి అమరావతి (జర్నలిస్ట్ ఫైల్): ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె. సుమన్, అసోసియేట్ అధ్యక్షుడు పి. శివ సైదారావు, ఉపాధ్యక్షుడు గంట సంపత్ కుమార్ ఆధ్వర్యంలో మోడల్ స్కూల్స్, హాస్టల్స్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమావేశం జరిగింది....
Read More...
Andhra Pradesh 

రాజధానిలో 20,494 ఎకరాల భూ సమీకరణకు గ్రీన్ సిగ్నల్ 

రాజధానిలో 20,494 ఎకరాల భూ సమీకరణకు గ్రీన్ సిగ్నల్  4 అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి ఆమోదం రాజధాని నిర్మాణానికి ఇసుక డీసిల్టేషన్‌కు అనుమతి  హైడెన్సిటీ రెసిడెన్షియల్ జోన్‌కు ఆమోదం  అమరావతిలో అల్లూరి, అమరజీవి స్మారక చిహ్నాలు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 50వ సీఆర్డిఏ అథారిటీలో నిర్ణయాలు  అమరావతి, జూలై 5: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన 50వ సీఆర్డీఏ అథారిటీ రాజధాని నిర్మాణానికి...
Read More...
Andhra Pradesh 

త్వరలో రాష్ట్ర లైబ్రరీ డిజిటలైజేషన్ 

త్వరలో రాష్ట్ర లైబ్రరీ డిజిటలైజేషన్  సీఎస్ఆర్ ఫండ్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ముందడులురూ.8 కోట్లతో అభివృద్ధికి చర్యలులైబ్రరీకి ఓల్డ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ చేయూత అభినందనీయంగుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) : గ్రంథాలయాలకు చేయూత విద్యాదానంతో సమానమని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అన్నారు. గుంటూరులోని రాష్ట్ర గ్రంథాలయానికి లైబ్రరీ...
Read More...
Andhra Pradesh 

గుంటూరు ఛానల్ పనులు త్వరగా ప్రారంభించాలి

గుంటూరు ఛానల్ పనులు త్వరగా ప్రారంభించాలి   విస్తరణ, భూసేకరణకు నిధులు విడుదల చేసిన ప్రభుత్వంభూసేకరణ సర్వే బాధ్యత కాంట్రాక్ట్ సంస్థ చేపట్టాలిజల వనరుల శాఖ అధికారుల సమావేశంలో పెమ్మసాని గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) :  గుంటూరు ఛానల్ విస్తరణ పనులను త్వరగా ప్రారంభించాలి. అలాగే పూసేకరణ సర్వే పనులతో పాటు త్వరితగతన పనులను ప్రారంభించాలి." అని గ్రామీణ...
Read More...
Andhra Pradesh 

రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా బీసీ విద్యార్ధుల విజయ భేరి

రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా బీసీ విద్యార్ధుల విజయ భేరి •    బీసీ విద్యార్థుల ఉత్తమ ప్రతిభకు గుర్తింపే ఈ సన్మానాలు •    జూన్ 15 న తల్లికి వందనం ద్వారా రూ. 15,000 అందజేత•    జూన్ నుంచి అన్ని హాస్టల్స్ లో సన్న బియ్యంతో భోజనం•    200 మందికి సర్టిఫికెట్స్, మెమొంటోలు, 22 మందికి నగదు పురస్కారాలు  -    ఎస్. సవిత, రాష్ట్ర...
Read More...
Andhra Pradesh 

రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి వేగంగా అడుగులు

రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి వేగంగా అడుగులు సచివాలయంలో సిఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 6వ SIPB సమావేశం 19 ప్రాజెక్టులకు సంబంధించి రూ. 33 వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం ఎనర్టీ, టూరిజం, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 35 వేల మందికి ఉద్యోగావకాశాలు ఇప్పటివరకు 6 ఎస్ఐపీబీల్లో 76 ప్రాజెక్టుల ద్వారా రూ.4,95,796 కోట్ల పెట్టుబడులకు ఆమోదం వీటి ద్వారా 4,50,934 మందికి...
Read More...
Andhra Pradesh 

ప్రైవేటు టీచర్లకు హెల్త్ కార్డుల మంజూరు చేయాలి 

ప్రైవేటు టీచర్లకు హెల్త్ కార్డుల మంజూరు చేయాలి  అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : ప్రైవేటు టీచర్లకు హెల్త్ కార్డుల మంజూరు, ఉర్దూ భాషాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ కు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ విన్నవించారు. రాష్ట్ర సచివాలయంలో విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ను ఎమ్మెల్యే నసీర్ మర్యాదపూర్వకంగా కలిసి పలు...
Read More...
Andhra Pradesh 

Andhra Pradesh Eyes Revenue Surge with New Seaplane Service in Sri Sailam

Andhra Pradesh Eyes Revenue Surge with New Seaplane Service in Sri Sailam Srisailam ( Journalist File ) : The Andhra Pradesh government has taken the first steps toward establishing an aero drone in Sri Sailam to facilitate the operation of seaplane services. As part of the preparatory work, a team of officials...
Read More...
Andhra Pradesh 

SP Adhiraj Singh Rana Welcomes CM Naidu at Patalaganga Boating Point

SP Adhiraj Singh Rana Welcomes CM Naidu at Patalaganga Boating Point Srisailam ( Journalist File ) : Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu was warmly welcomed by Nandyal District Superintendent of Police (SP) Adhiraj Singh Rana at the Patalaganga Boating Point in Sri Sailam. The Chief Minister was visiting Sri...
Read More...