Andhra Pradesh news
Andhra Pradesh 

సచివాలయంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్

సచివాలయంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్ గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్): ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఉగ్రవాద కార్యకలాపాల నిరోధానికి ఆక్టోపస్ బలగాలు శుక్రవారం అర్థరాత్రి మాక్ డ్రిల్ నిర్వహించాయి. రాత్రి 1:30 గంటల సమయంలో తుళ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని వెలగపూడిలో ఉన్న సచివాలయంలో ఈ డ్రిల్‌ జరిగింది. రాష్ట్ర ఐజీ (ఆపరేషన్స్) ఆదేశాలతో, జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో, తుళ్లూరు డీఎస్పీ, ఆక్టోపస్ డీఎస్పీ...
Read More...
Andhra Pradesh 

రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి వేగంగా అడుగులు

రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి వేగంగా అడుగులు సచివాలయంలో సిఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 6వ SIPB సమావేశం 19 ప్రాజెక్టులకు సంబంధించి రూ. 33 వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం ఎనర్టీ, టూరిజం, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 35 వేల మందికి ఉద్యోగావకాశాలు ఇప్పటివరకు 6 ఎస్ఐపీబీల్లో 76 ప్రాజెక్టుల ద్వారా రూ.4,95,796 కోట్ల పెట్టుబడులకు ఆమోదం వీటి ద్వారా 4,50,934 మందికి...
Read More...
Andhra Pradesh 

వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి వినతిపత్రం

వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి వినతిపత్రం గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) :: ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (384/2022) ప్రతినిధులు పురపాలక శాఖ అడిషనల్ డైరెక్టర్ చల్లా అనురాధను ఈ రోజు వడ్డేశ్వరం లోని పురపాలక శాఖ ప్రధాన కార్యాలయంలో కలిసి వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర...
Read More...
Andhra Pradesh 

APGEA వివాదం : శ్రీకాంత్ రాజు, ఆస్కార్ రావు వర్గానికి పెరుగుతున్న మద్దతు

APGEA వివాదం : శ్రీకాంత్ రాజు, ఆస్కార్ రావు వర్గానికి పెరుగుతున్న మద్దతు విజయవాడ ( జర్నలిస్ట్ పైల్ ) : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంలో అంతర్గత విభేదాలు ముదిరి, సంఘం స్పష్టంగా రెండు వర్గాలుగా విడిపోయింది. కేఆర్ సూర్యనారాయణ వర్గం ఒకవైపు, శ్రీకాంత్ రాజు – ఆస్కార్ రావుల వర్గం మరోవైపు తాము అసలైన సంఘమని ప్రకటించుకుంటూ వాదన సాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ వివాదం కొనసాగుతున్న...
Read More...
Andhra Pradesh 

విద్యార్థుల వసతి గృహాల్లో దోమల నివారణ చర్యలు – మలాథియాన్ పిచికారీ

విద్యార్థుల వసతి గృహాల్లో దోమల నివారణ చర్యలు – మలాథియాన్ పిచికారీ తెనాలి : విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, తెనాలి పట్టణంలోని వివిధ వసతి గృహాల్లో దోమల నివారణ చర్యల- మలాథియాన్ మందుతో పిచికారీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆదేశాల మేరకు స్థానిక మలేరియా శాఖ ఆధ్వర్యంలో చేపట్టినట్టు ఇన్‌చార్జి సహాయ మలేరియా అధికారి వంగల పున్నారెడ్డి తెలిపారు. దోమల ద్వారా వ్యాపించే రోగాలు వసతి...
Read More...
Andhra Pradesh 

పల్నాడు రోడ్డు ప్రమాద దుర్ఘటన కలచివేసింది: మంత్రి లోకేష్ తీవ్ర విచారం

పల్నాడు రోడ్డు ప్రమాద దుర్ఘటన కలచివేసింది: మంత్రి లోకేష్ తీవ్ర విచారం పల్నాడు జిల్లా వినుకొండ మండలం శివాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడంపై రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని ఆయన అన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని అవసరమైన చర్యలు...
Read More...
Andhra Pradesh 

పల్నాడు రోడ్డుప్రమాదంపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి

పల్నాడు రోడ్డుప్రమాదంపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి పల్నాడు జిల్లాలో చోటుచేసుకున్న ఘోర రోడ్డుప్రమాదంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం దురదృష్టకరమని, వారి మృతిపై మంత్రి సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రస్తుతం గాయపడ్డవారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాల్సిందిగా సంబంధిత...
Read More...