Andhra Pradesh news
Andhra Pradesh 

ఉపాధ్యాయుడి పై దాడి అమానుషం - ఆప్టా 

ఉపాధ్యాయుడి పై దాడి అమానుషం - ఆప్టా  కర్నూలు (జర్నలిస్ట్ ఫైల్) : గోనెగండ్ల మండలం గాజులదిన్నె గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడు జి.సి. బసవరాజు పై శుక్రవారం దాడి జరిగింది. అదే గ్రామానికి చెందిన మీసాల రంగస్వామి శారీరకంగా కొట్టి ఉపాధ్యాయుడికి తీవ్ర గాయాలు కలిగించారు. సమాచారం ప్రకారం, ఉపాధ్యాయుడు విద్యార్థిని పాఠశాలకి సమయానికి...
Read More...
Andhra Pradesh 

ఆర్టీసి ఉద్యోగుల పదోన్నతులపై జీఓ విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళణ

ఆర్టీసి ఉద్యోగుల పదోన్నతులపై జీఓ విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళణ విజయవాడ ( జర్నలిస్ట్ ఫైల్ ) : ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల జిఓను దీపావళి పండగలోగా విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టాల్సి వస్తుందని ఏపిపిటిడి (ఆర్టీసీ) ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వి.నరసయ్య హెచ్చరించారు. ఆర్టీసీ విలీనానంతరం గత ఆరు సంవత్సరాలుగా అసిస్టెంట్ మెకానిక్ నుండి అసిస్టెంట్...
Read More...
Andhra Pradesh 

డీఎస్సీ నూతన ఉపాధ్యాయులకు మాన్యువల్ కౌన్సిలింగ్ చేపట్టడం హర్షనీయం: ఏపీటిఎఫ్

డీఎస్సీ నూతన ఉపాధ్యాయులకు మాన్యువల్ కౌన్సిలింగ్ చేపట్టడం హర్షనీయం: ఏపీటిఎఫ్ అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : ఏపిటిఎఫ్ ప్రాతినిధ్యం మేరకు మెగా డీఎస్సీ- 2025 నూతన ఉపాధ్యాయులకు కొత్త పాఠశాలల ఎంపికను వెబ్ ఆప్షన్స్ ద్వారా కాకుండా రాష్ట్రంలోని ఎస్జీటీలందరికీ మాన్యువల్ కౌన్సిలింగ్ చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం హర్షనీయమని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.హృదయ రాజు, ఎస్.చిరంజీవి ఒక ప్రకటనలో తెలిపారు.ఈ...
Read More...
Andhra Pradesh 

ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు నగదు రహిత చికిత్స అందించాలి

ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు నగదు రహిత చికిత్స అందించాలి   –ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు చాంద్ బాష గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్): ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విశ్రాంత ఉద్యోగులు, పెన్షనర్లకు నెట్వర్క్‌ హాస్పిటళ్లలో పూర్తిస్థాయిలో నగదు రహిత వైద్య చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు సంయుక్త కలెక్టర్‌ అశుతోష్ శ్రీ ఉత్సవకు వినతిపత్రం సమర్పించారు....
Read More...
Andhra Pradesh 

ఉద్యోగుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలోకి  !

ఉద్యోగుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలోకి  ! ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి విజయవాడ (జర్నలిస్ట్ ఫైల్) :రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా మారిందని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి తీవ్రంగా విమర్శించారు. పెనం మీద నుంచి పొయ్యిలోకి పడినట్లుగా ఉద్యోగులు కష్టాలు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం...
Read More...
Andhra Pradesh 

10న జరిగే క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగుల డిఏ పై చర్చ..!

10న జరిగే క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగుల డిఏ పై చర్చ..! క్యాబినెట్ ఎజెండాలో డిఏ అంశాన్ని. చేర్చిన ప్రభుత్వం ప్రభుత్వం వైకాపా హయాంలో ఇబ్బందులు ఎదుర్కొన్న ఉద్యోగులు ఉమ్మడి గుంటూరు జిల్లా బ్యూరో (జర్నలిస్ట్ ఫైల్) : ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇబ్బందులు ఎదుర్కొన్న ఉద్యోగులకు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే పరిస్ధితి ఎదురవుతోంది. ఇదే విషయాన్ని ఇప్పటికే ఉద్యోగ...
Read More...
Andhra Pradesh 

ఫ్యాప్టో 'పోరుబాట' ఘనవిజయం... మహాధర్నాలో ఉపాధ్యాయుల ఆగ్రహ గర్జన

ఫ్యాప్టో 'పోరుబాట' ఘనవిజయం... మహాధర్నాలో ఉపాధ్యాయుల ఆగ్రహ గర్జన వేలాదిమంది ఉపాధ్యాయుల మధ్య కదనోత్సాహరంగంగా ఫ్యాప్టో మహాధర్నా  బోధనేతర కార్యక్రమాలు బహిష్కరణ కు పిలుపు పెండింగ్ బకాయిలు, 12వ పిఆర్సి ప్రకటించాలంటూ డిమాండ్   విజయవాడ (జర్నలిస్ట్ ఫైల్) : రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది ఉపాధ్యాయుల సమక్షంలో ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిర్వహించిన “పోరుబాట” మహాధర్నా ఘనవిజయవంతంగా ముగిసింది. ఈ ధర్నా శిబిరం నుంచే బోధనేతర కార్యక్రమాలు, విద్యాశక్తి...
Read More...
Andhra Pradesh 

జీవితాంతం ప్రభుత్వానికి సేవ చేసిన పెన్షనర్లకు అండగా ఉండాలి

జీవితాంతం ప్రభుత్వానికి సేవ చేసిన పెన్షనర్లకు అండగా ఉండాలి విజయవాడ (జర్నలిస్ట్ ఫైల్) : “జీవితాంతం ప్రభుత్వానికి సేవ చేసి, చివరి దశలో మాకు కనీస న్యాయం చేయండి” ... ఇదే పెన్షనర్ల వినతి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ను ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు సుబ్బరాయన్ పాలంకి, జెఎసి చైర్మన్ చిహెచ్ పురుషోత్తమ నాయుడు నేతృత్వంలోని ప్రతినిధి బృందం కలసి తమ ఆవేదనను...
Read More...
Andhra Pradesh 

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు విజయవాడ (జర్నలిస్ట్ ఫైల్): గత కొన్ని రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన నివాసంలో పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు పవన్ కల్యాణ్ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి ఈ పరామర్శలో ఉప ముఖ్యమంత్రి పట్ల...
Read More...
Andhra Pradesh 

ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చూపాలి

ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చూపాలి అమరావతి (జర్నలిస్ట్ ఫైల్): ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె. సుమన్, అసోసియేట్ అధ్యక్షుడు పి. శివ సైదారావు, ఉపాధ్యక్షుడు గంట సంపత్ కుమార్ ఆధ్వర్యంలో మోడల్ స్కూల్స్, హాస్టల్స్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమావేశం జరిగింది....
Read More...
Andhra Pradesh 

గ్రామ రెవెన్యూ సహాయకుల జీతాలు తక్షణమే పెంచాలి

గ్రామ రెవెన్యూ సహాయకుల జీతాలు తక్షణమే పెంచాలి విజయవాడ (జర్నలిస్ట్ ఫైల్): గ్రామ రెవెన్యూ సహాయకుల జీతాలు తక్షణమే పెంచాలని ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం, గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం డిమాండ్ చేశాయి. విజయవాడలోని లెనిన్ సెంటర్ వద్ద ఉన్న రెవెన్యూ భవనంలో ఈ రెండు సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి గ్రామ...
Read More...
Andhra Pradesh 

సచివాలయంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్

సచివాలయంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్ గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్): ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఉగ్రవాద కార్యకలాపాల నిరోధానికి ఆక్టోపస్ బలగాలు శుక్రవారం అర్థరాత్రి మాక్ డ్రిల్ నిర్వహించాయి. రాత్రి 1:30 గంటల సమయంలో తుళ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని వెలగపూడిలో ఉన్న సచివాలయంలో ఈ డ్రిల్‌ జరిగింది. రాష్ట్ర ఐజీ (ఆపరేషన్స్) ఆదేశాలతో, జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో, తుళ్లూరు డీఎస్పీ, ఆక్టోపస్ డీఎస్పీ...
Read More...