National
National 

సీపీ రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా విజయం

సీపీ రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా విజయం న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బీ.ఎస్. సుదర్శన్ రెడ్డి పై స్పష్టమైన ఆధిక్యతతో విజయం సాధించారు. ఈ ఎన్నిక జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామాతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి పదవిని భర్తీ చేయడానికి నిర్వహించబడింది. ఎన్‌డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్...
Read More...
National 

భారత్‌పై పాక్‌ దుష్ప్రచారం – పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ ఖండన

భారత్‌పై పాక్‌ దుష్ప్రచారం – పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ ఖండన న్యూఢిల్లీ: ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత పెద్ద ఎత్తున ఫేక్‌ ప్రచారానికి తెరలేపిన పాకిస్థాన్‌ దాన్ని ఆపకుండా కొనసాగిస్తోంది. సోషల్‌ మీడియాలో భారత్‌పై దుష్ప్రచారం చేస్తూ, పలు అనుకూల ఎక్స్‌ హ్యాండిళ్ల ద్వారా ఒకే తరహా పోస్టులు షేర్‌ అవుతున్నాయి. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది మధ్య విభేదాలు ఉన్నాయంటూ...
Read More...
National 

ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రారంభం

ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రారంభం న్యూఢిల్లీ: భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ మంగళవారం ఉదయం పార్లమెంట్ హౌస్‌లో అధికారికంగా ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోడీ తొలి ఓటు వేశారు. పార్లమెంట్ ఉభయసభల సభ్యులు మరియు ఎంపీలతో కూడిన ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా ఈ ఎన్నిక జరుగుతుంది. ఎంపీలు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు తమ ఓట్లను...
Read More...
National 

థానేలో విషాదం: భవన భాగం కూలి వృద్ధురాలి మృతి

థానేలో విషాదం: భవన భాగం కూలి వృద్ధురాలి మృతి థానే: మహారాష్ట్రలోని థానే జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున విషాదకర ఘటన చోటుచేసుకుంది. ముంబ్రా ప్రాంతంలోని దౌలత్ నగర్‌లోని లక్కీ కాంపౌండ్‌లో ఓ భవనంలోని ఒక భాగం కూలిపోవడంతో వృద్ధురాలు ప్రాణాలు కోల్పోగా, ఆమె కోడలు తీవ్రంగా గాయపడింది. అకస్మాత్తుగా కూలిన పారాపెట్అధికారుల సమాచారం ప్రకారం.. మంగళవారం తెల్లవారుజామున 12.36 గంటలకు నాలుగు అంతస్తుల భవనంలోని...
Read More...
National 

ఆపరేషన్ సిందూర్: బాజీరావు విగ్రహావిష్కరణలో మోడీ ప్రభుత్వం చారిత్రక సంకల్పానికి అమిత్ షా ఘనప్రశంస

ఆపరేషన్ సిందూర్: బాజీరావు విగ్రహావిష్కరణలో మోడీ ప్రభుత్వం చారిత్రక సంకల్పానికి అమిత్ షా ఘనప్రశంస విజయవాడ: కేంద్ర హోంమంత్రి మరియు సహకార మంత్రి అమిత్ షా, గొప్ప చారిత్రక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన తరుణంలో, పూణేలోని ప్రతిష్టాత్మక జాతీయ రక్షణ అకాడమీ (NDA)లో ప్రఖ్యాత మరాఠా కమాండర్ శ్రీమంత్ బాజీరావు పేష్వా I విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ చర్య పేష్వా బాజీరావు యొక్క అసమానమైన పరాక్రమాన్ని గౌరవించడమే కాకుండా, జాతీయ...
Read More...
National 

హిమాచల్‌ ప్రదేశ్‌లో మళ్లీ విస్తృత వర్షాలు – ఇప్పటివరకు 69 మంది మృతి, రూ.500 కోట్లు నష్టం

హిమాచల్‌ ప్రదేశ్‌లో మళ్లీ విస్తృత వర్షాలు – ఇప్పటివరకు 69 మంది మృతి, రూ.500 కోట్లు నష్టం హిమాచల్‌ ప్రదేశ్‌ను తీవ్ర వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత కొన్నిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రాష్ట్రంలో భారీగా ఆస్తి నష్టం చోటుచేసుకుంది. ప్రాథమికంగా ప్రభుత్వం అంచనా వేసిన మేరకు రూ.500 కోట్ల మేర నష్టం జరిగి ఉండొచ్చని తెలుస్తోంది. భారీ వర్షాలకు ప్రజలు తీవ్రంగా బాధపడుతున్నారు వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు రాష్ట్రంలో ...
Read More...
National 

హిందీ రుద్దే ప్రయత్నం వ్యతిరేకంగా మహారాష్ట్రలో భారీ నిరసనలు

హిందీ రుద్దే ప్రయత్నం వ్యతిరేకంగా మహారాష్ట్రలో భారీ నిరసనలు మహారాష్ట్రలో త్రిభాషా విధానం పేరుతో హిందీ భాషను బలవంతంగా రుద్దే ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. ముఖ్యంగా 1 నుంచి 5వ తరగతి వరకు హిందీని తప్పనిసరిగా బోధించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జూలై 5న విస్తృత నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. 20 ఏళ్ల తర్వాత ఉద్ధవ్–రాజ్ కలిసి... '...
Read More...
National 

ఢిల్లీలోని ప్రఖ్యాత కాలేజీలో భారీ అగ్నిప్రమాదం

ఢిల్లీలోని ప్రఖ్యాత కాలేజీలో భారీ అగ్నిప్రమాదం 11 ఫైరింజన్లతో మంటలార్పిన అగ్నిమాపక సిబ్బంది ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడి దేశ రాజధాని ఢిల్లీలోని పీతంపుర ప్రాంతంలో ఉన్న శ్రీ గురు గోవింద్ సింగ్ (జీజీఎస్) కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనతో కళాశాల ప్రాంగణంలో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో...
Read More...
National 

శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టులో విమాన సర్వీసులు తిరిగి ప్రారంభం

శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టులో విమాన సర్వీసులు తిరిగి ప్రారంభం జమ్మూ-కశ్మీర్‌లోని శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టులో విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతల కారణంగా ఉత్తర, వాయువ్య ప్రాంతాల్లో 32 విమానాశ్రయాలను మూసివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, కాల్పుల విరమణ ఒప్పందంతో సోమవారం వీటిని తిరిగి తెరచారు. శ్రీనగర్‌ ఎయిర్‌పోర్ట్‌ను సోమవారం తెరిచినప్పటికీ, విమాన కార్యకలాపాలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ రోజు తొలి...
Read More...
National 

పంజాబ్‌లో కల్తీ మద్యం కలకలం – 14 మంది మృతి, 6 మంది పరిస్థితి విషమం

పంజాబ్‌లో కల్తీ మద్యం కలకలం – 14 మంది మృతి, 6 మంది పరిస్థితి విషమం అమృత్‌సర్‌ (పంజాబ్‌) : పంజాబ్‌లో కల్తీ మద్యం మళ్లీ ప్రాణాలు బలిగొంది. అమృత్‌సర్‌ జిల్లా మజిత పరిధిలోని పలు గ్రామాల్లో కల్తీ మద్యం సేవించిన 14 మంది మృతిచెందారు. మరో ఆరుగురు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ విషాదకర ఘటన భంగలి, పటాల్‌పురి, మరారి కలాన్‌, తేరేవాల్‌, తల్వండి ఘుమాన్‌ గ్రామాల్లో చోటుచేసుకుంది....
Read More...
National 

సిబిఎస్‌ఇ 12వ తరగతి ఫలితాలు విడుదల – విజయవాడ టాప్‌

సిబిఎస్‌ఇ 12వ తరగతి ఫలితాలు విడుదల – విజయవాడ టాప్‌   సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సిబిఎస్‌ఇ) 12వ తరగతి ఫలితాలను మంగళవారం విడుదల చేసింది. ఈసారి మొత్తం ఉత్తీర్ణత శాతం 88.39 శాతంగా నమోదైంది. ఇది గతేడాది కంటే 0.41 శాతం అధికం. బాలికలు మరోసారి బాలురపై ఆధిపత్యం చూపారు. ఈసారి 91 శాతం బాలికలు ఉత్తీర్ణులయ్యారు. ఇది బాలుర కంటే 5.94 శాతం...
Read More...
National 

షోపియ‌న్‌లో ఎన్‌కౌంటర్‌ : ముగ్గురు ఉగ్రవాదులు హతం

షోపియ‌న్‌లో ఎన్‌కౌంటర్‌ : ముగ్గురు ఉగ్రవాదులు హతం శ్రీనగర్‌ : ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులకు ఎదురుదెబ్బ తగిలింది. షోపియన్‌ జిల్లా అటవీ ప్రాంతంలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. మరో ఉగ్రవాది దాగి ఉండొచ్చన్న అనుమానంతో సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతోంది. నిఘా వర్గాల సమాచారం మేరకు సోమవారం ఉదయం కుల్గాం జిల్లాలో భద్రతా దళాలు జల్లెడ...
Read More...