Andhra Pradesh
National 

ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రారంభం

ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రారంభం న్యూఢిల్లీ: భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ మంగళవారం ఉదయం పార్లమెంట్ హౌస్‌లో అధికారికంగా ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోడీ తొలి ఓటు వేశారు. పార్లమెంట్ ఉభయసభల సభ్యులు మరియు ఎంపీలతో కూడిన ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా ఈ ఎన్నిక జరుగుతుంది. ఎంపీలు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు తమ ఓట్లను...
Read More...
Andhra Pradesh 

రాష్ట్రానికి సమృద్ధిగా యూరియా సరఫరా

రాష్ట్రానికి సమృద్ధిగా యూరియా సరఫరా ఆంధ్రప్రదేశ్‌లో రైతుల కోసం యూరియా సరఫరా, ఉల్లి కొనుగోళ్లు, తురకపాలెం గ్రామంలోని ఆరోగ్య పరిస్థితులపై సీఎం చంద్రబాబు నాయుడు సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో 80,503 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయి. రైతులకు ఎక్కడా కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని, రబీ సీజన్‌కు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. యూరియాను శాస్త్రీయంగా వినియోగించేలా అవగాహన కార్యక్రమాలు, ప్రభుత్వ పౌర సేవల మెరుగుదలకు ప్రతీవారం సమీక్షలు నిర్వహించమని సీఎం సూచించారు.
Read More...
Andhra Pradesh 

భారత్‌ భద్రతా త్రివిధ దళాలకు ఆధ్యాత్మిక సంఘీభావం తెలుపుదాం..

భారత్‌ భద్రతా త్రివిధ దళాలకు ఆధ్యాత్మిక సంఘీభావం తెలుపుదాం.. భారత సైనిక బలగాలకు మరోసారి ధన్యవాదాలన్న పవన్ కళ్యాణ్అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) :  ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న భారతదేశానికి, మన రక్షణ బలగాల రక్షణ కోసం పూజలు చేస్తున్నట్లు.. వారికి మనతరఫున ఆధ్యాత్మిక సంఘీభావం తెలుపడం అవసరమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ఆపరేషన్ సిందూర్...
Read More...
Andhra Pradesh 

దేశ ప్రగతి టెక్నాలజీతోనే సాధ్యం: కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని

దేశ ప్రగతి టెక్నాలజీతోనే సాధ్యం: కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) :  దేశ ప్రగతి, అభివృద్ధి ఆధునిక సాంకేతికత ద్వారానే సాధ్యమని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. శుక్రవారం గుంటూరులోని ఐటీసీ వెల్కమ్ హోటల్‌లో జరిగిన భూ సర్వే/రీ సర్వే భూ రికార్డుల డిజిటలైజేషన్‌పై రెండో రోజు జాతీయ వర్క్‌షాప్‌ కార్యక్రమంలో ఆయన...
Read More...
Andhra Pradesh 

ప్రధానమంత్రి సహాయ నిధికి రూ.కోటి విరాళం

ప్రధానమంత్రి సహాయ నిధికి రూ.కోటి విరాళం విజయవాడ  ( జర్నలిస్ట్ ఫైల్ ) : దేశం రక్షణ కోసం అహర్నిశలు పోరాడుతున్న భారత సైన్యం కోసం "తిరుమల గుబ్బా చౌల్ట్రీ  " స్వచ్ఛంద సంస్థ వారు ప్రధానమంత్రి సహాయ నిధికి రూ.కోటి విరాళం అందజేశారు. స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు గురువారం విజయవాడలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్ గారిని...
Read More...
Andhra Pradesh 

ప్రతి గ్రామంలో అభివృద్ధి కనిపించేలా చేస్తాం 

ప్రతి గ్రామంలో అభివృద్ధి కనిపించేలా చేస్తాం    ప్రత్తిపాడు ( జర్నలిస్ట్ ఫైల్ ) :ప్రత్తిపాడు మండలంలోని తిమ్మాపురం గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో నిర్మితమైన బహుళ ప్రయోజన సౌకర్య గోదాం బుధవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా, స్థానిక ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తో ఈ...
Read More...
Andhra Pradesh 

ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసేవారిని చట్టం కఠినంగా శిక్షించాలి

ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసేవారిని చట్టం కఠినంగా శిక్షించాలి తెనాలి (జర్నలిస్ట్ ఫైల్) ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మాయమాటలతో మోసం చేసే దగాకోరుల వల్ల ఆర్థికంగాను మానసికంగా నిరుద్యోగులు నష్టపోయే పరిస్థితులు తరచూ చోటు చేసుకుంటున్నాయని, అటువంటి మోసాలు చేసే గ్రూపులపై పోలీసు వ్యవస్థ నిఘా పెంచి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని, చదువుకున్న యువత కూడా ఉద్యోగాల కోసం మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని, ఆయా ప్రభుత్వ శాఖల...
Read More...
Andhra Pradesh 

సాంకేతికత వినియోగంతో పన్ను ఎగవేతలకు చెక్

సాంకేతికత వినియోగంతో పన్ను ఎగవేతలకు చెక్ లోతైన అధ్యయనంతోనే రాష్ట్ర ఆదాయంలో పెరుగుదల 30 ఏళ్ల ఫలితాల ఆధారంగా ప్రణాళికలు సిద్ధం చేయండి ఈ ఏడాది రూ.1,34,208 కోట్ల ఆదాయం లక్ష్యం అంతర్జాతీయంగా ఎర్రచందనం విక్రయాలకు కమిటీ ఏర్పాటు    ఆదాయార్జన శాఖల సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి  : రాష్ట్ర ఆదాయం మరింతగా పెంచేందుకు ఉన్న అనుకూలతలు, వేగంగా వృద్ధి చెందడానికి గల...
Read More...
Andhra Pradesh 

ఆర్టీసి అవినీతీ అధికారులపై వేటు.. ఎంప్లాయిస్ అసోసియేషన్ హర్షం

ఆర్టీసి అవినీతీ అధికారులపై వేటు.. ఎంప్లాయిస్ అసోసియేషన్ హర్షం ఏపీఎస్ ఆర్టీసీలో కడప, విజయవాడ జోన్ల విజిలెన్సు & సెక్యూరిటీ విభాగాల్లో వెలుగుచూసిన అవినీతి ఆరోపణలపై సంస్థ కఠినంగా స్పందించింది. పిటిడీ కమిషనర్ మరియు ఆర్టీసీ వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ఆదేశాల మేరకు పూర్తి స్థాయి విచారణ చేపట్టారు. విచారణలో అవినీతి తేటతెల్లం కావడంతో కడప విజిలెన్సు & సెక్యూరిటీ ఆఫీసర్‌ను సస్పెండ్...
Read More...
Andhra Pradesh 

వేసవిలొ డొంకరోడ్ల నిర్మాణ పనులు పూర్తి చేస్తాం : మంత్రి నాదెండ్ల మనోహర్

వేసవిలొ డొంకరోడ్ల నిర్మాణ పనులు పూర్తి చేస్తాం : మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలి (జర్నలిస్ట్ ఫైల్) మండల అభివృద్ధిలో సరికొత్త మార్పులు తీసుకువస్తామని ఈ వేసవిలో డొంక రోడ్ల నిర్మాణాలను పూర్తిచేస్తామని  రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. మండల కేంద్రమైన కొల్లిపర గ్రామంలోని గంగానమ్మ తల్లి వేపచెట్టు వద్ద, సోమవారం నిర్వహించిన, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా, రాష్ట్ర పౌరసరఫరాల శాఖమంత్రి వర్యులు...
Read More...
Andhra Pradesh 

చినకాకానిలో రూ. 5,07,296 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేత

చినకాకానిలో రూ. 5,07,296 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేత   మంగళగిరి మండలం చినకాకాని గ్రామానికి చెందిన మల్లవరుపు స్వరూపరాణి అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స పొందారు. ఆమె కుటుంబ ఆర్థిక ఇబ్బందులను ఆ గ్రామానికి  చెందిన టీడీపీ నాయకులు మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్ళారు. వెంటనే స్పందించిన ఆయన సీఎం సహాయనిధి నుంచి రూ. 5,07296 /- లక్షలు మంజూరు
Read More...
Andhra Pradesh 

CM Chandrababu Naidu Unveils 'Swarna Andhra Vision-2047' Document, Aims for Prosperous Futur

CM Chandrababu Naidu Unveils 'Swarna Andhra Vision-2047' Document, Aims for Prosperous Futur Vijayawada ( Journalist File ): Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu unveiled the 'Swarna Andhra Vision-2047' document at a grand event held at Indira Gandhi Stadium, Vijayawada. The event saw the participation of Deputy Chief Minister Pawan Kalyan, state...
Read More...