Guntur District
Andhra Pradesh 

12వ వేతన సవరణపై తక్షణ నిర్ణయం తీసుకోవాలి: ఏపీజీఈఏ

12వ వేతన సవరణపై తక్షణ నిర్ణయం తీసుకోవాలి: ఏపీజీఈఏ గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్): ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉందని, 12వ వేతన సవరణ (పీఆర్సీ) కోసం రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో కమిటీని నియమించాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) గుంటూరు జిల్లా శాఖ డిమాండ్ చేసింది. మే 15, 2025న గుంటూరులో జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఈ...
Read More...
Andhra Pradesh 

కొండపాటూరులో.. మన హైస్కూల్లోనే చదివిద్దాం స్పెషల్ డ్రైవ్ !

కొండపాటూరులో.. మన హైస్కూల్లోనే చదివిద్దాం స్పెషల్ డ్రైవ్ ! ప్రయివేట్ స్కూల్ వద్దు ప్రభుత్వ పాఠశాలే ముద్దు కొండపాటూరు హై స్కూల్ లొ అడ్మిషన్ ల కొరకు సమిష్టి కృషి కాకుమాను, (జర్నలిస్ట్ ఫైల్ ):గుంటూరు జిల్లా కాకుమాను మండల పరిధిలోని కొండపాటూరుకు హైస్కూలు మంజూరైన సందర్భాన్ని పురస్కరించుకుని  పరిస్థితులను పరిశీలించడానికి   కాకుమాను మండల విద్యాశాఖ అధికారి 2 విజయభాస్కర్ సంతృప్తిని వ్యక్తం చేశారు. గ్రామ...
Read More...
Andhra Pradesh 

గుంటూరు పోలీసుల దూకుడు... నేరాల నిరోధానికి ఎస్పీ కాలినడక పర్యటన

గుంటూరు పోలీసుల దూకుడు... నేరాల నిరోధానికి ఎస్పీ కాలినడక పర్యటన గుంటూరు  (జర్నలిస్ట్ ఫైల్): : నేరాల నిర్మూలనకు గుంటూరు జిల్లా పోలీసులు చర్యలు ముమ్మరం చేశారు. పాత, కొత్త నేరస్తుల కదలికలపై నిఘా పెంచుతూ, క్షేత్రస్థాయిలో సందర్శనలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అరండల్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లికార్జునపేట 1వ లైన్ నుంచి శారద కాలనీ 21వ లైన్ వరకు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్...
Read More...
Andhra Pradesh 

దివ్యాంగులకు వెన్నుదన్నుగా నిలుస్తాం : గుంటూరు తూర్పు ఎమ్మెల్యే  నసీర్

దివ్యాంగులకు వెన్నుదన్నుగా నిలుస్తాం : గుంటూరు తూర్పు ఎమ్మెల్యే  నసీర్ దివ్యాంగులకు ఉపకరణాలు ఇవ్వడం ద్వారా వారికి వెన్నుదన్నుగా నిలవబోతున్నామని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అన్నారు. మంగళవారం గుంటూరు తూర్పు నియోజకవర్గంలో దివ్యాంగులకు ఉపకరణాలు అందించేందుకుగాను అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గ్రంధాలయ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, దివ్యాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పూదోట సునీల్ తోకలిసి ఎమ్మెల్యే నసీర్...
Read More...
Andhra Pradesh 

Guntur Police Launch "Cyber Valour" Campaign to Raise Cybercrime Awareness

Guntur Police Launch Andhra Pradesh, GUNTUR ( Journalist File ): Amid the growing menace of cybercrimes, Guntur District Police have launched a special campaign, "Cyber Valour," to educate the public about online threats and preventive measures. Announcing the initiative, Superintendent of Police (SP)...
Read More...
Andhra Pradesh 

Union Minister Dr. Pemmachani Chandrashekhar Leads Parents-Teachers Meeting

Union Minister Dr. Pemmachani Chandrashekhar Leads Parents-Teachers Meeting Andhra Pradesh, Guntur ( Journalist File ) : A parents-teachers meeting was held on Saturday at the Zilla Parishad High School in Medikonduru, Guntur district, with Dr. Pemmachani Chandrashekhar, Union Minister ( State)  for Rural Development and Communication, attending as...
Read More...