chandrababu naidu
Andhra Pradesh 

రాజధానిలో 20,494 ఎకరాల భూ సమీకరణకు గ్రీన్ సిగ్నల్ 

రాజధానిలో 20,494 ఎకరాల భూ సమీకరణకు గ్రీన్ సిగ్నల్  4 అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి ఆమోదం రాజధాని నిర్మాణానికి ఇసుక డీసిల్టేషన్‌కు అనుమతి  హైడెన్సిటీ రెసిడెన్షియల్ జోన్‌కు ఆమోదం  అమరావతిలో అల్లూరి, అమరజీవి స్మారక చిహ్నాలు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 50వ సీఆర్డిఏ అథారిటీలో నిర్ణయాలు  అమరావతి, జూలై 5: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన 50వ సీఆర్డీఏ అథారిటీ రాజధాని నిర్మాణానికి...
Read More...
Andhra Pradesh 

గ్రామాల్లో నెత్తుటి ఏర్లు పారించిన సంస్కృతి జగన్ రెడ్డిది

గ్రామాల్లో నెత్తుటి ఏర్లు పారించిన సంస్కృతి జగన్ రెడ్డిది    - బియ్యం దొంగతనం చేసిన ఒక వ్యక్తితో జగన్ ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నాడు- వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను హింసించారు- గుంటూరు జిల్లాలో వైసీపీ నాయకుల వేధింపులకు భయపడి ఊర్లు ఖాళీ చేశారు- త్వరలోనే అన్నదాత సుఖీభవ, ఉచిత బస్సు పథకం అమలు అధికారం కోల్పోయిన వైసీపీ...
Read More...
Andhra Pradesh 

త్వరలో రాష్ట్ర లైబ్రరీ డిజిటలైజేషన్ 

త్వరలో రాష్ట్ర లైబ్రరీ డిజిటలైజేషన్  సీఎస్ఆర్ ఫండ్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ముందడులురూ.8 కోట్లతో అభివృద్ధికి చర్యలులైబ్రరీకి ఓల్డ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ చేయూత అభినందనీయంగుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) : గ్రంథాలయాలకు చేయూత విద్యాదానంతో సమానమని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అన్నారు. గుంటూరులోని రాష్ట్ర గ్రంథాలయానికి లైబ్రరీ...
Read More...
Andhra Pradesh 

రూ.6.53 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందించిన ఎమ్మెల్యే నసీర్

రూ.6.53 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందించిన ఎమ్మెల్యే నసీర్ గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) : అనారోగ్యం కారణంగా ఏ ఒక్కరూ ఇబ్బందులకు గురి కాకూడదని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ఐపీడీ కాలనీకి చెందిన కారంశెట్టి ఆశాజ్యోతి కిడ్నీలు దెబ్బతినడంతో ప్రైవేటు వైద్యశాలలో చికిత్స తీసుకున్నారు. వైద్యం కోసం అప్పులు చేశారు. అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్...
Read More...
Andhra Pradesh 

ఏపీజీఈఏ రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి భారీగా సంఘీభావం

ఏపీజీఈఏ రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి భారీగా సంఘీభావం దుగ్గిరాల (జర్నలిస్ట్ ఫైల్): జూన్ 5న విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం లో జరగనున్న ఏపీజీఈఏ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాన్ని జయప్రదం చేయాలని దుగ్గిరాల యూనిట్ నాయకులు పిలుపునిచ్చారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ఆ సమావేశానికి ప్రతినిధులుగా అందరూ హాజరుకావాలని వారు కోరారు. ఈ మేరకు దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయంలో...
Read More...
Andhra Pradesh 

సీఎం గారూ.. వెటరన్ జర్నలిస్టుల పట్ల కరుణ చూపండి: సీనియర్ జర్నలిస్ట్ బాబు బహదూర్ వినతి

సీఎం గారూ.. వెటరన్ జర్నలిస్టుల పట్ల కరుణ చూపండి: సీనియర్ జర్నలిస్ట్ బాబు బహదూర్ వినతి అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : వెటరన్ జర్నలిస్టులు... జీవితాంతం ప్రజల సమస్యలకూ, ప్రభుత్వ పాలనకూ మధ్య వారధిలా నిలిచి సేవలు అందించిన వారు. అలాంటి కలం యోధులు తమ జీవిత చివరి దశలో ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదని కోరుతూ సీనియర్ జర్నలిస్టు బాబు బహదూర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఓ వినతి చేశారు....
Read More...
Andhra Pradesh 

సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌కు నోబుల్ టీచర్స్ అసోసియేషన్ ధన్యవాదాలు

సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌కు నోబుల్ టీచర్స్ అసోసియేషన్ ధన్యవాదాలు అమరావతి  (జర్నలిస్ట్ ఫైల్): రాష్ట్రంలోని పురపాలక పాఠశాలలకు 2020 కొత్త పోస్టులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు నోబుల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ కృతజ్ఞతలు తెలిపింది. గత 17 ఏళ్లుగా పురపాలక, కార్పొరేషన్ పరిధిలోని ఉన్నత పాఠశాలల్లో గ్రేడ్-2 హెచ్‌ఎంలు, సబ్జెక్ట్ టీచర్ల పోస్టులు లేక విద్యా...
Read More...
Andhra Pradesh 

సాంకేతికత వినియోగంతో పన్ను ఎగవేతలకు చెక్

సాంకేతికత వినియోగంతో పన్ను ఎగవేతలకు చెక్ లోతైన అధ్యయనంతోనే రాష్ట్ర ఆదాయంలో పెరుగుదల 30 ఏళ్ల ఫలితాల ఆధారంగా ప్రణాళికలు సిద్ధం చేయండి ఈ ఏడాది రూ.1,34,208 కోట్ల ఆదాయం లక్ష్యం అంతర్జాతీయంగా ఎర్రచందనం విక్రయాలకు కమిటీ ఏర్పాటు    ఆదాయార్జన శాఖల సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి  : రాష్ట్ర ఆదాయం మరింతగా పెంచేందుకు ఉన్న అనుకూలతలు, వేగంగా వృద్ధి చెందడానికి గల...
Read More...
Andhra Pradesh 

CM Chandrababu Naidu Unveils 'Swarna Andhra Vision-2047' Document, Aims for Prosperous Futur

CM Chandrababu Naidu Unveils 'Swarna Andhra Vision-2047' Document, Aims for Prosperous Futur Vijayawada ( Journalist File ): Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu unveiled the 'Swarna Andhra Vision-2047' document at a grand event held at Indira Gandhi Stadium, Vijayawada. The event saw the participation of Deputy Chief Minister Pawan Kalyan, state...
Read More...
Andhra Pradesh 

Dy CM Pawan Calls for Strong Bureaucratic Leadership, Hails Chandrababu Naidu's Vision

Dy CM Pawan Calls for Strong Bureaucratic Leadership, Hails Chandrababu Naidu's Vision In a stirring address at the launch of the Swarnandhra Vision-2047 at Indira Gandhi Stadium in Vijayawada, Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan underscored the critical role of senior bureaucrats in translating the state’s Vision Document into action. Speaking...
Read More...
Andhra Pradesh 

K.A. Paul Calls for Immediate Release of Allu Arjun, Threatens Legal Action

K.A. Paul Calls for Immediate Release of Allu Arjun, Threatens Legal Action Amaravati ( Journalist File ) : Praja Shanti Party president K.A. Paul has strongly reacted to the arrest of actor Allu Arjun following the stampede incident at Sandhya Theatre. In a video statement, Paul demanded that the actor be released...
Read More...
Andhra Pradesh 

Lakshmi Parvathi Accuses Chandrababu Naidu of Being Behind Allu Arjun's Arrest

Lakshmi Parvathi Accuses Chandrababu Naidu of Being Behind Allu Arjun's Arrest Hyderabd  ( Journalist File ) : YSR Congress Party leader and former Chief Minister N.T. Rama Rao's wife, Lakshmi Parvathi, has alleged that Andhra Pradesh Chief Minister Chandrababu Naidu is behind the arrest of popular actor Allu Arjun. Speaking about...
Read More...